విధాత: హీరో మహేష్ బాబుకు ఈడి నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ నుంచి 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. 3.5 కోట్లు నగదు, 2.5 కోట్లు ఆర్టిజిఎస్ ట్రాన్స్ఫర్ జరిగినట్లు గుర్తించింది.
హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు
విధాత: హీరో మహేష్ బాబుకు ఈడి నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ నుంచి 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. 3.5 కోట్లు నగదు, 2.5 కోట్లు ఆర్టిజిఎస్ ట్రాన్స్ఫర్ జరిగినట్లు గుర్తించింది.

Latest News
కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!
సనాతన ధర్మంలో "భూతశుద్ధి వివాహం" ఉందా?
ఇండిగో సంస్థకే ఎందుకీ కష్టాలు?
ప్రభుత్వాన్ని ఇండిగో ‘బ్లాక్మెయిల్’ చేసిందా?
గోదావరిలో తప్పిన ప్రమాదం...నది మధ్యలో ఆగిన బోటు
యాషెస్ రెండో టెస్టులో అస్ట్రేలియా ఘన విజయం
నేను చీటర్ ను కాదు : పెళ్లి రద్దుపై పలాశ్
ఔట్సోర్సింగ్పై సర్కార్ మడత పేచీ.. 4.95 లక్షల మంది ఉద్యోగులతో చెలగాటం!
భయపెడుతున్న మాజీ సర్పంచ్ ..గాలిలోకి నిమ్మకాయ వీడియో వైరల్
ఓర్నీ..మనిషిలా తొండ రెండుకాళ్లతో పరుగు..వైరల్ వీడియో