విధాత,దుబాయ్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్.. మూడేండ్ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరింది. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో మూడు అర్ధశతకాలతో అదరగొట్టిన మిథాలీ.. 762 ర్యాంకింగ్ పాయింట్స్తో నంబర్వన్ ప్లేస్కు చేరింది. లిజెల్లీ లీ (దక్షిణాఫ్రికా), అలీసా హేలీ (ఆస్ట్రేలియా) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకోగా.. స్టార్ ఓపెనర్ స్మృతి మందన తొమ్మిదో స్థానంలో నిలిచింది. బౌలర్ల జాబితాలో భారత్ నుంచి జులన్ గోస్వామి (5), పూనమ్ యాదవ్ (9) టాప్-10లో చోటు దక్కించుకున్నారు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మిథాల్ నంబర్ వన్
<p>విధాత,దుబాయ్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్.. మూడేండ్ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరింది. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో మూడు అర్ధశతకాలతో అదరగొట్టిన మిథాలీ.. 762 ర్యాంకింగ్ పాయింట్స్తో నంబర్వన్ ప్లేస్కు చేరింది. లిజెల్లీ లీ (దక్షిణాఫ్రికా), అలీసా హేలీ (ఆస్ట్రేలియా) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకోగా.. స్టార్ ఓపెనర్ స్మృతి మందన తొమ్మిదో స్థానంలో నిలిచింది. బౌలర్ల జాబితాలో భారత్ నుంచి జులన్ గోస్వామి (5), పూనమ్ […]</p>
Latest News

కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ అలజడి !
సినిమా వాళ్లు...ఎమ్మెల్యేలు అంతా డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలి : ఎమ్మల్యే అనిరుధ్ రెడ్డి
మేనరికం పెళ్లిళ్లతో సమస్యలు నిజమేనా?
బ్లాక్ డ్రెస్ లో కృతి శెట్టి మెరుపులు.. ఊహించిన దానికంటే మరింత అందంగా!
కాంగ్రెస్ భవిష్యత్తుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నినాదాల మధ్య కొనసాగుతున్న గవర్నర్ ప్రసంగం
ఇటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..అటు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
సమ్మర్ హీట్ పెంచేసిన ఫరియా.. చిట్టిలో బోల్డ్ యాంగిల్.. అందాల అరాచకం
రైతుగా మారిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి
డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్రెడ్డి సహా ముగ్గురికి రిమాండ్