పి.వి సింధు కు ఓలంపిక్ పథకం ఖాయం
క్వార్టర్స్ లో జపాన్ క్రీడాకారిణి యమగుచి పై విజయం విధాత:టోక్యో లో జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్లో తెలుగుతేజం పి.వి సింధు క్వార్టర్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి యమగుచి పై రెండు గేముల్లో గెలిచి సెమీస్ కు అర్హత సాదించింది..దీంతో ఒలింపిక్ పథకం ఖాయం అయింది…సింధు బంగారు పథకం మీద దృష్టిపెట్టింది…
క్వార్టర్స్ లో జపాన్ క్రీడాకారిణి యమగుచి పై విజయం
విధాత:టోక్యో లో జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్లో తెలుగుతేజం పి.వి సింధు క్వార్టర్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి యమగుచి పై రెండు గేముల్లో గెలిచి సెమీస్ కు అర్హత సాదించింది..దీంతో ఒలింపిక్ పథకం ఖాయం అయింది…సింధు బంగారు పథకం మీద దృష్టిపెట్టింది…
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram