విధాత, వరంగల్ ప్రతినిధి: రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయానికి మంగళవారం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో చేరుకున్నారు. సీఎం రేవంత్ కు ఆదివాసీల సంప్రదాయ నృత్య రీతిలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎస్సి,ఎస్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య , మహబూబాబాద్, వరంగల్ పార్లమెంటు సభ్యులు పొరిక బలరాం నాయక్, డా. కడియం కావ్య , ఎమ్మెల్సీలు, శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి. శబరిష్, పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.
CM Revanth Reddy At Medaram | మేడారంలో సీఎం రేవంత్ కు ఘన స్వాగతం..
సీఎం రేవంత్ మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని 68 కేజీల బంగారం సమర్పించారు. డిజిటల్ ప్లాన్ విడుదల చేసి రూ.150 కోట్లు పనులు ప్రారంభించారు.

Latest News
మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా: సీఎం రేవంత్ రెడ్డి
సీపీఐకి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్.. మానుకోటలో ‘మిత్రభేదం’
అండర్19 ప్రపంచకప్లో చరిత్ర సృష్టించి ఫైనల్కు చేరిన యువ భారత్
సైకో భర్త.. భార్య అందంగా కనిపించొద్దని గుండు గీశాడు
ఎవరికి రా నువ్వు జాతి పితవు.. కేసీఆర్పై మరోసారి రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి
భారీగా ట్రాఫిక్ జామ్.. 18 గంటల పాటూ ప్రయాణికుల నరకయాతన
సమ్మక్క బెల్లాన్ని సర్కారు బడికి ఇవ్వండి...భక్తులకు వందేమాతరం ఫౌండేషన్ వినతి
ఆ మంత్రి వద్ద.. సీఎం రేంజ్లో సిబ్బంది.. జీతాలూ ఘనంగానే!
మేడారంలో తిరుగువారం జాతర
జగిత్యాల ఎమ్యెల్యే సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి.. ఆగని మాటల యుద్దం