విధాత, హైదరాబాద్ : దేశ ప్రగతిలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని.. ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సోమాజిగూడలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి. హనుమంతరావు, షబ్బీర్ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
CM Revanth Reddy | దేశ ప్రగతిలో రాజీవ్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్రెడ్డి
దేశ ప్రగతిలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని.. ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు

Latest News
సీఎం సిద్దపేట టూర్.. హరీశ్ లేఖతో రాజుకున్న రాజకీయ సెగ
Economic Survey | తెలంగాణలో రోడ్ల విప్లవం.. 19,450 కి.మీ. రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ : ఆర్థిక సర్వేలో వెల్లడి
అరుదైన అద్బుతం..ఒకేసారి రోడ్డుపై ఆరు పులులు
భారత్కు చేరిన మరో ఎల్పీజీ కార్గో షిప్, చమురు నౌక
కూలిన ఖతార్ హెలికాప్టర్..ఆరుగురి దుర్మరణం
హార్ముజ్ జలసంధిని 48గంటల్లో తెరవాలి : ట్రంప్ వార్నింగ్
ఎమ్మెల్యేకు సైబర్ టోకరా..రూ.12 లక్షలు మాయం
విద్యార్థిపై ఉపాధ్యాయుడి అమానుషం!
ప్రధాని మోదీ మరో అరుదైన రికార్డు
తెలంగాణ బిల్డింగ్ రూల్స్ మార్చిన ప్రభుత్వం