విధాత, హైదరాబాద్ : దేశ ప్రగతిలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని.. ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సోమాజిగూడలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి. హనుమంతరావు, షబ్బీర్ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
CM Revanth Reddy | దేశ ప్రగతిలో రాజీవ్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్రెడ్డి
దేశ ప్రగతిలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని.. ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు

Latest News
మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా: సీఎం రేవంత్ రెడ్డి
సీపీఐకి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్.. మానుకోటలో ‘మిత్రభేదం’
అండర్19 ప్రపంచకప్లో చరిత్ర సృష్టించి ఫైనల్కు చేరిన యువ భారత్
సైకో భర్త.. భార్య అందంగా కనిపించొద్దని గుండు గీశాడు
ఎవరికి రా నువ్వు జాతి పితవు.. కేసీఆర్పై మరోసారి రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి
భారీగా ట్రాఫిక్ జామ్.. 18 గంటల పాటూ ప్రయాణికుల నరకయాతన
సమ్మక్క బెల్లాన్ని సర్కారు బడికి ఇవ్వండి...భక్తులకు వందేమాతరం ఫౌండేషన్ వినతి
ఆ మంత్రి వద్ద.. సీఎం రేంజ్లో సిబ్బంది.. జీతాలూ ఘనంగానే!
మేడారంలో తిరుగువారం జాతర
జగిత్యాల ఎమ్యెల్యే సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి.. ఆగని మాటల యుద్దం