విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల వేళ ప్రజలు, పాలకులు తెలంగాణ, భారత మాత సమగ్రాభివృద్ధి కోసం మేం లంచాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ తీసుకోవాలని గవర్నర్ సీపీ రాధాక్రిష్ణన్ పిలుపునిచ్చారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ రోజు మనం మన గొప్ప రాష్ట్రమైన తెలంగాణా 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామమన్నారు. ఈ రోజు మనమందరం లంచాలకు దూరంగా ఉండాలని, పరిపాలనను అత్యంత పారదర్శకంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Governor Radhakrishnan|అవినీతి రహిత పాలనకు ప్రతిజ్ఞ తీసుకోండి రాష్ట్ర అవతరణ వేడుకల్లో.. గవర్నర్ రాధాక్రిష్ణన్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల వేళ ప్రజలు, పాలకులు తెలంగాణ, భారత మాత సమగ్రాభివృద్ధి కోసం మేం లంచాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ తీసుకోవాలని గవర్నర్ సీపీ రాధాక్రిష్ణన్ పిలుపునిచ్చారు

Latest News
అంతర్జాతీయ రేసులో నటుడు అజిత్ బృందం మరో విజయం
పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. అవి వచ్చాకే నిర్వహణ..
జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
లోకేశ్ ..నీది జగన్తో పోల్చుకునే స్థాయి కాదు : లక్ష్మీపార్వతి ఫైర్
హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై రాజకీయ దుమారం ?
'మిస్ ఇండియా 2026' విజేత సాధ్వి సైల్
దేశీయ టాయిలెట్ బెస్ట్ : కొణిదెల ఉపాసన క్యాంపెయిన్
టీవీకే చీఫ్ విజయ్ విడాకుల కేసు వాయిదా
అమెరికా - ఇరాన్ మధ్య రేపు రెండో దశ శాంతి చర్చలు జరిగేనా!
బస్సు కిటికీలోంచి పసిపాప..సాహసంతో కాపాడిన వాహనదారుడు