Site icon vidhaatha

అపోలో చేరిన.. ఈటల రాజేందర్

విధాత:మాజీ మంత్రి ఈటల రాజేందర్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు.డాక్టర్స్ సలహా మేరకు హైదరాబాద్ కు తీసుకొని వచ్చిన కుటుంబ సభ్యులు. రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.ఈటెలరాజేందర్ ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్,మాజీ ఎంపీ వివేక్ పరామర్శించారు.

Exit mobile version