విధాత: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జ రిగిందని ఆరోపిస్తూ ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ 665 పేజీల నివేదికను కమిషన్ చైర్మన్ పీసీఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం అందరికి తెలిసిందే. కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి నివేదించిన తరువాత ఎలాంటి మార్పులు, చేర్పులు చేసి రాజకీయ ప్రయోజనాల కోసం వాడు కోవడానికి ఎలాంటి అవకాశం లేకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు ఘోష్ 665 పేజీలతో పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి, ప్రతిపేజీపై సంతకం చేశారు. అది కూడా ఏక్కడైతే పేజీ పూర్తి అవుతుందో అక్కడ ఏమాత్రం మరొక లైన్ కూడా చేర్చడానికి వీలులేకుండా సంతకం పెట్టారు. ఓపికతో665 పేజీలకు సంతకం చేసిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కమిషన్లో ఏ పేజీలో కూడా ఎలాంటి చేర్పులు, మార్పులు చేయడానికి అవకాశం లేకుండా ఉందని నివేదికను చూసిన వాళ్లు అంటున్నారు.
ప్రతి పేజీలో ఘోష్ చెరగని ముద్ర- కాళేశ్వరం నివేదికలో ఇదో హైలెట్
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జ రిగిందని ఆరోపిస్తూ ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ 665 పేజీల నివేదికను కమిషన్ చైర్మన్ పీసీఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం అందరికి తెలిసిందే

Latest News
ఏలియన్ల రహస్యాలు అతి త్వరలో.. : ట్రంప్ తాజా సంచలనం
భారత్కు వస్తున్న ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ కాల్పులు
ఈ అక్షయ తృతీయకు బంగారం 'హైజంప్'
రిజిస్ట్రేషన్లకు కొత్త రూల్.. సర్వే మ్యాపు ఉంటేనే ఇకపై రిజిస్ట్రేషన్.. భూ సమస్యలకు చెక్
పురాతన భావాలు కాలగర్భంలో కలిసిపోక తప్పదు!
నాసా ప్రపంచపు నైట్లైట్ మ్యాప్లో యూపీ-బీహార్ ‘హైలైట్’
రైతు భరోసా రెండో విడత ఎల్లుండే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
మోమోస్ ఎఫెక్ట్... మెమోరీలాస్.. లివర్ ఫెయిల్యూర్.. కనీసం నిలబడలేకపోయిన పదేళ్ల చిన్నారి...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త