విధాత: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జ రిగిందని ఆరోపిస్తూ ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ 665 పేజీల నివేదికను కమిషన్ చైర్మన్ పీసీఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం అందరికి తెలిసిందే. కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి నివేదించిన తరువాత ఎలాంటి మార్పులు, చేర్పులు చేసి రాజకీయ ప్రయోజనాల కోసం వాడు కోవడానికి ఎలాంటి అవకాశం లేకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు ఘోష్ 665 పేజీలతో పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి, ప్రతిపేజీపై సంతకం చేశారు. అది కూడా ఏక్కడైతే పేజీ పూర్తి అవుతుందో అక్కడ ఏమాత్రం మరొక లైన్ కూడా చేర్చడానికి వీలులేకుండా సంతకం పెట్టారు. ఓపికతో665 పేజీలకు సంతకం చేసిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కమిషన్లో ఏ పేజీలో కూడా ఎలాంటి చేర్పులు, మార్పులు చేయడానికి అవకాశం లేకుండా ఉందని నివేదికను చూసిన వాళ్లు అంటున్నారు.
ప్రతి పేజీలో ఘోష్ చెరగని ముద్ర- కాళేశ్వరం నివేదికలో ఇదో హైలెట్
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జ రిగిందని ఆరోపిస్తూ ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ 665 పేజీల నివేదికను కమిషన్ చైర్మన్ పీసీఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం అందరికి తెలిసిందే

Latest News
Realme P4R | 8000mAh భారీ బ్యాటరీతో రియల్మీ సరికొత్త ఫోన్.. ఒక్కసారి చార్జ్ చేస్తే21.5 గంటలు నాన్స్టాప్ యూట్యూబ్ వీడియోలు చూడొచ్చు!!
Madhu Yaskhi | అమెరికాలో కారు ప్రమాదం.. మధుయాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచికి తీవ్ర గాయాలు
లొంగిపోయిన మావోయిస్టుల పయనమెటు!?
పవన్ కళ్యాణ్ పై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్.!
పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ సరికాదు: చంద్రబాబు
తెలంగాణ భూమి పుత్రులే పోటీ చేస్తామంటే అభ్యంతరం ఎందుకు? : పవన్ కల్యాణ్
భుజంగరావును అరెస్టు చేసిన ఏసీబీ..రూ.5.92కోట్ల ఆస్తుల గుర్తింపు
తెలంగాణలో ఎల్లుండి నుంచి భూముల విలువ పెంపు : మంత్రి పొంగులేటి
సోలార్ ప్యానెల్ వ్యర్థాలతో ఢిల్లీకి కొత్త ముప్పు.. గ్రీన్ ఎనర్జీ వెనుక కాలుష్య సంక్షోభం
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం