విధాత : రిజర్వేషన్ల రద్ధు అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్ పోలీసులు గురువారం ముగ్గురిని అరెస్టు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్, తస్లీమాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారితో పాటు విష్ణు, వంశీ, గీత, శివలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి, సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో మరోసారి నోటీసులు జారీ చేసేందుకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లో ఉండిపోవడం ఆసక్తి రేపుతుంది.
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ముగ్గురి అరెస్టు
రిజర్వేషన్ల రద్ధు అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్ పోలీసులు గురువారం ముగ్గురిని అరెస్టు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు

Latest News
సమ్మె వద్దు..సమస్యల పరిష్కారానికి సిద్దం : మంత్రి పొన్నం
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
ఒక్క ఓవర్తో చరిత్ర లిఖించిన హైదరాబాద్ బౌలర్ : ఎవరీ ప్రఫుల్ హింగే?
లీకుల బారిన ‘వారణాసి’ షూటింగ్..
మీ 'మలం' రంగుతో.. మీ ఆరోగ్యంగా ఉన్నారా..? లేదా..? పసిగట్టొచ్చు..!
థియేటర్లలో చిన్న సినిమాల సందడి..
సహజీవనం చేయాలని వివాహిత వేధింపులు.. జిమ్ ట్రైనర్ ఆత్మహత్య
నేడు మేష రాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశి వారికి వాహన గండం..! జర జాగ్రత్త..!!
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు..!
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం ఫైర్