విధాత : రిజర్వేషన్ల రద్ధు అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్ పోలీసులు గురువారం ముగ్గురిని అరెస్టు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్, తస్లీమాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారితో పాటు విష్ణు, వంశీ, గీత, శివలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి, సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో మరోసారి నోటీసులు జారీ చేసేందుకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లో ఉండిపోవడం ఆసక్తి రేపుతుంది.
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ముగ్గురి అరెస్టు
రిజర్వేషన్ల రద్ధు అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్ పోలీసులు గురువారం ముగ్గురిని అరెస్టు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు

Latest News
స్పీకర్ ప్రసాద్ కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు
మున్సిపల్ ఎన్నికలకు ఇన్చార్జ్లుగా మంత్రులు
డిప్రెషన్తో బాధపడుతున్నారా..? ఈ సమస్యకు వ్యాయామంతో చెక్ పెట్టండి
దుమ్ము.. దుమ్ము అయిపోతావ్ : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్
తెలుగు శబ్ధమే అతి ప్రాచీనమైనది
గ్రీన్ ల్యాండ్ స్వాధీనానికి టైమ్ వచ్చేసింది: ట్రంప్ సంచలన పోస్టు
రూ.7 చోరీ కేసు.. 50 ఏళ్ల తర్వాత తుది తీర్పు.. ఇప్పటికీ దొరకని దొంగల ఆచూకీ..!
మూడు లగ్జరీ ఇళ్లు, కారు, వడ్డీ వ్యాపారాలు.. రూ.కోట్లకు పడగలెత్తిన బిచ్చగాడు.. విలాసాలు చూస్తే షాకే
వెండి ధర కొత్త రికార్డు..పెరిగిన బంగారం ధరలు
సంక్రాంతి 2026 బాక్సాఫీస్ విజేతలు యువ హీరోలే..