విధాత : రిజర్వేషన్ల రద్ధు అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్ పోలీసులు గురువారం ముగ్గురిని అరెస్టు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్, తస్లీమాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారితో పాటు విష్ణు, వంశీ, గీత, శివలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి, సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో మరోసారి నోటీసులు జారీ చేసేందుకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లో ఉండిపోవడం ఆసక్తి రేపుతుంది.
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ముగ్గురి అరెస్టు
రిజర్వేషన్ల రద్ధు అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్ పోలీసులు గురువారం ముగ్గురిని అరెస్టు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు

Latest News
గద్దర్ పురస్కారాల ప్రకటన..
గణపతి లొంగుబాటు నేడే?
ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్ జెడ్లోనూ అవే పాతకాలపు ఆలోచనలు
పెరిగిన బంగారం..తగ్గిన వెండి
విడాకులకి అప్లై చేసిన తరుణ్ భాస్కర్ ..
Netflix Studios | హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ స్టూడియోస్.. ఈ నెల12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మరో యువ హీరో పెళ్లికి సిద్ధమయ్యాడా..
సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం.. వైన్ షాపు దగ్ధం
గృహిణులకు షాక్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.. హైదరాబాద్లో ధర ఎంతంటే..?
రెండున్నర ఎకరాల్లో 70 టన్నుల అరటి పండ్ల ఉత్పత్తి.. ఏడాదిలోపే రూ. 12 లక్షల ఆదాయం