విధాత : రిజర్వేషన్ల రద్ధు అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్ పోలీసులు గురువారం ముగ్గురిని అరెస్టు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్, తస్లీమాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారితో పాటు విష్ణు, వంశీ, గీత, శివలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి, సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో మరోసారి నోటీసులు జారీ చేసేందుకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లో ఉండిపోవడం ఆసక్తి రేపుతుంది.
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ముగ్గురి అరెస్టు
రిజర్వేషన్ల రద్ధు అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్ పోలీసులు గురువారం ముగ్గురిని అరెస్టు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు