విధాత : నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారులకు చెందిన సుమారు రెండు కోట్ల నగదును స్వాహా చేశాడు. ఈ స్కామ్ నాలుగు నెలలు గడుస్తున్నప్పటికి పోస్టల్ ఉన్నతాధికారులు ఖాతాదారుల సొమ్మును తిరిగి ఇవ్వడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం నిరసనకు దిగారు. పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తక్షణమే మా డబ్బులు మాకు ఇప్పించాలంటూ వారు డిమాండ్ చేశారు
సాగర్లో పోస్టాఫీస్ ముందు బాధితుల ధర్నా
నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారులకు చెందిన సుమారు రెండు కోట్ల నగదును స్వాహా చేశాడు

Latest News
సినిమా మేకింగ్పై రవిబాబు సంచలన వ్యాఖ్యలు..
నికోబార్ లో కేంద్రం పర్యావరణ విధ్వంసం : రాహుల్ గాంధీ ట్వీట్
80 హిప్పోల ప్రాణదాత..అనంత్ అంబానీ!
ప్రియుడి మూవీ ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న పాయల్ రాజ్పుత్..
పెరిగిన బంగారం ధరలు..!
అషురెడ్డి కేసులో ఆడియో లీక్తో కీలక మలుపు
తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో భారీ వర్షాలు..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
స్ట్రీట్ కాజ్ ఎన్జీఓకు కేటీఆర్ ₹17 లక్షల విరాళం.. యువతతో మమేకం
రూ.59,999కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. జెలియో నుంచి 2026 గ్రేసీ లాంచ్!