విధాత : నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారులకు చెందిన సుమారు రెండు కోట్ల నగదును స్వాహా చేశాడు. ఈ స్కామ్ నాలుగు నెలలు గడుస్తున్నప్పటికి పోస్టల్ ఉన్నతాధికారులు ఖాతాదారుల సొమ్మును తిరిగి ఇవ్వడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం నిరసనకు దిగారు. పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తక్షణమే మా డబ్బులు మాకు ఇప్పించాలంటూ వారు డిమాండ్ చేశారు
సాగర్లో పోస్టాఫీస్ ముందు బాధితుల ధర్నా
నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారులకు చెందిన సుమారు రెండు కోట్ల నగదును స్వాహా చేశాడు

Latest News
రీతూ చౌదరిని అలా పంపారేంటి..
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి షేర్ మార్కెట్లలో భారీ లాభాలు..!
కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!
సనాతన ధర్మంలో "భూతశుద్ధి వివాహం" ఉందా?
ఇండిగో సంస్థకే ఎందుకీ కష్టాలు?
ప్రభుత్వాన్ని ఇండిగో ‘బ్లాక్మెయిల్’ చేసిందా?
గోదావరిలో తప్పిన ప్రమాదం...నది మధ్యలో ఆగిన బోటు
యాషెస్ రెండో టెస్టులో అస్ట్రేలియా ఘన విజయం
నేను చీటర్ ను కాదు : పెళ్లి రద్దుపై పలాశ్
ఔట్సోర్సింగ్పై సర్కార్ మడత పేచీ.. 4.95 లక్షల మంది ఉద్యోగులతో చెలగాటం!