విధాత : నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారులకు చెందిన సుమారు రెండు కోట్ల నగదును స్వాహా చేశాడు. ఈ స్కామ్ నాలుగు నెలలు గడుస్తున్నప్పటికి పోస్టల్ ఉన్నతాధికారులు ఖాతాదారుల సొమ్మును తిరిగి ఇవ్వడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం నిరసనకు దిగారు. పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తక్షణమే మా డబ్బులు మాకు ఇప్పించాలంటూ వారు డిమాండ్ చేశారు
సాగర్లో పోస్టాఫీస్ ముందు బాధితుల ధర్నా
నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారులకు చెందిన సుమారు రెండు కోట్ల నగదును స్వాహా చేశాడు

Latest News
మొబైల్ను తెగ స్క్రోల్ చేయాలని మీకెందుకు అనిపిస్తుంటుంది? ఏమిటా రహస్యం?
హిందూ మహాసముద్రం అడుగున తిమింగలాల శ్మశానం రహస్యాలు…
మెట్రో విస్తరణకు అడ్డంకి కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
అమెరికాలో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం
షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు
సింగరేణి రూ.1,600కోట్ల బంగారం ఏమైనట్లు..?
కాక్రోచ్ పార్టీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ లో మళ్లీ సర్కారీ భూముల వేలం..!
ఆ ధాన్యం పండించకండి..మేం కొనం: రైస్ మిల్లర్స్
పైపైకి.. బంగారం, వెండి ధరలు