విధాత : నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారులకు చెందిన సుమారు రెండు కోట్ల నగదును స్వాహా చేశాడు. ఈ స్కామ్ నాలుగు నెలలు గడుస్తున్నప్పటికి పోస్టల్ ఉన్నతాధికారులు ఖాతాదారుల సొమ్మును తిరిగి ఇవ్వడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం నిరసనకు దిగారు. పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తక్షణమే మా డబ్బులు మాకు ఇప్పించాలంటూ వారు డిమాండ్ చేశారు
సాగర్లో పోస్టాఫీస్ ముందు బాధితుల ధర్నా
నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారులకు చెందిన సుమారు రెండు కోట్ల నగదును స్వాహా చేశాడు

Latest News
22ఏపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
కొండా సురేఖ వివాదంపై ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్ : సీఎం రేవంత్ రెడ్డి
మోదీ ఇంకా గుజరాతీ గానే ప్రవర్తిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
ఇదేం తీరు..దామరచర్ల హాస్టల్లో విద్యార్థులతో వంట పనులు!
ప్రజల మైండ్ వాష్ చేసేందుకే స్మార్ట్ మీటర్లపై డెమో: కవిత ఫైర్
తెలంగాణలో నేటి నుంచి ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం
రంగస్థలం మహేశ్ హీరోగా.. ‘శివాలయం’
రాహుల్ గాంధీకి యువతి ముద్దు..వీడియో వైరల్
కొండా సురేఖ అంశంపై..సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం కీలక భేటీ !
తమిళనాడులో మహిళలకు ఫ్రీ బస్సు పథకంలో కీలక నిర్ణయం!