మాజీ సీఎం పన్నీర్సెల్వం భార్య విజయలక్ష్మి మృతి
విధాత: తమిళనాడు మాజీ సీఎం పన్నీర్సెల్వం భార్య విజయలక్ష్మి(63) కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.భార్యను కోల్పోయిన పన్నీర్సెల్వంకు పలువురు ప్రముఖులు సానుభూతి ప్రకటించారు.

విధాత: తమిళనాడు మాజీ సీఎం పన్నీర్సెల్వం భార్య విజయలక్ష్మి(63) కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.భార్యను కోల్పోయిన పన్నీర్సెల్వంకు పలువురు ప్రముఖులు సానుభూతి ప్రకటించారు.