విధాత: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అలాగే సీఎం జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయబోమని స్పష్టం చేశారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ. 4వేలను ఏప్రిల్ నుంచే కలిపి అందిస్తామని బాబు వెల్లడించారు. ‘తల్లికి వందనం కింద ప్రతి మహిళకు రూ.15వేలు, ఉచితంగా మూడు సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’ హామీలు అమలు చేస్తామని పాయకరావుపేట సభలో చంద్రబాబు తెలిపారు.
పేదలకు రెండు సెంట్ల స్థలంలో ఇల్లు ఇస్తాం: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు

Latest News
ఓటుకు నోటు కేసు..మళ్లీ మొదటి నుంచి !
హైవేలపై అంబులెన్స్ సేవల ఆలస్యానికి జరిమానాలు!
సీఎం స్పందించాలి…నిజాం కాలేజీ విద్యార్ధుల నిరసన
“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు” పథకం ప్రారంభం: మంత్రి పొన్నం
శ్రావణమాసం తప్పితే.. నవంబర్ లోనే శుభ ముహూర్తాలు !
నువ్వు ముఖ్యమంత్రివా? లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా?: రేవంత్ పై హరీశ్ రావు ఫైర్
స్ట్రెచర్ పై గర్బిణిని వాగు దాటించిన గిరిజనులు
మానవ – వన్యప్రాణి సంఘర్షణ తగ్గించాం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
నా వీడియో దెబ్బకు నా ఓటు హక్కుపై మాట మార్చారు: ప్రకాశ్ రాజ్
త్వరలోనే కాక్రోచ్ ల జంతర్ మంతర్ సీజన్ 2..!