ఏపీలో కొత్త‌గా కొత్తగా 21,954 పాజిటివ్‌ కేసులు

విధాత‌(అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంటల వ్యవధిలో 1,10,147 నమూనాలను పరీక్షించగా కొత్తగా 21,954 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 12,28,186కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 8,446 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,37,411 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 1,82,329 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 1,70,60,446 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Publish Date - May 7, 2021 / 04:48 AM IST

విధాత‌(అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంటల వ్యవధిలో 1,10,147 నమూనాలను పరీక్షించగా కొత్తగా 21,954 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

దీంతో కరోనా కేసుల సంఖ్య 12,28,186కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 8,446 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,37,411 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 1,82,329 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 1,70,60,446 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది.

Latest News