విధాత: సీఆర్డీఏ కమిషనర్పై తుళ్లూరుకు చెందిన అశోక్ అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.భూసమీకరణకు సంబంధించి తనకు చెల్లించవలసిన వార్షిక కౌలు బకాయిలు చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సీఆర్డీఏ కమిషనర్ను వివరణ కోరగా.. కౌలు బకాయిలు లేవని చెప్పడంపై రైతు అభ్యంతరం వ్యక్తం చేశాడు. నాకు రావలసిన కౌలు సొమ్ము చోరీకి గురైందని.. సీఆర్డీఏ అధికారులు పట్టించుకోవడం లేదంటూ సదరు రాజధాని రైతు పోలీసులను ఆశ్రయించాడు.
సీఆర్డీఏ కమిషనర్పై తుళ్లూరు రైతు పోలీసులకు ఫిర్యాదు
<p>విధాత: సీఆర్డీఏ కమిషనర్పై తుళ్లూరుకు చెందిన అశోక్ అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.భూసమీకరణకు సంబంధించి తనకు చెల్లించవలసిన వార్షిక కౌలు బకాయిలు చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సీఆర్డీఏ కమిషనర్ను వివరణ కోరగా.. కౌలు బకాయిలు లేవని చెప్పడంపై రైతు అభ్యంతరం వ్యక్తం చేశాడు. నాకు రావలసిన కౌలు సొమ్ము చోరీకి గురైందని.. సీఆర్డీఏ అధికారులు పట్టించుకోవడం లేదంటూ సదరు రాజధాని రైతు పోలీసులను ఆశ్రయించాడు.</p>
Latest News

కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె...డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ
ఇరిగేషన్ అధికారి కూతురు పెళ్లి ఖర్చు వివాదం..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
విడాకుల రూమర్స్కు చెక్..
తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
కేసీఆర్ ప్రజలనే తప్పుబడుతున్నారు..బీఆర్ఎస్ మారదు: కవిత ఫైర్
రేపు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం..ఎల్లుండి బద్రీనాధ్ దర్శనం