జువారీ మూసివేత ఆదేశాలను కొట్టేసిన ఏపీ హైకోర్టు

విధాత‌: కడప జువారీ సిమెంట్ కంపెనీ మూసివేత ఆదేశాలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఏప్రిల్ 24న జువారీ సిమెంట్ మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ జువారీ సిమెంట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధ‌వారం విచారణ జరిగింది. పొల్యూషన్ బోర్డు సూచనలను ఈ నెల 31లోపు అమలు చేయాలని జువారీ సిమెంట్స్‌కి ఆదేశాలు జారీ చేస్తూ… అప్పటి వరకు కంపెనీ నడుపుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

  • Publish Date - May 5, 2021 / 08:54 AM IST

విధాత‌: కడప జువారీ సిమెంట్ కంపెనీ మూసివేత ఆదేశాలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఏప్రిల్ 24న జువారీ సిమెంట్ మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ జువారీ సిమెంట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై బుధ‌వారం విచారణ జరిగింది. పొల్యూషన్ బోర్డు సూచనలను ఈ నెల 31లోపు అమలు చేయాలని జువారీ సిమెంట్స్‌కి ఆదేశాలు జారీ చేస్తూ… అప్పటి వరకు కంపెనీ నడుపుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

Latest News