పంద్రాగస్టుకు ముస్తాబైన ఏపీ సచివాలయం

విధాత:భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పంద్రాగస్టు నేపథ్యంలో ఏపీ సచివాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు అధికారులు. బుధవారం రాత్రి మువ్వన్నెల విద్యుత్ వెలుగుల్లో సచివాలయం కాంతులీనింది. ఆ అద్భుత చిత్రాలు మీ కోసం..

  • Publish Date - August 14, 2021 / 11:45 AM IST

విధాత:భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పంద్రాగస్టు నేపథ్యంలో ఏపీ సచివాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు అధికారులు. బుధవారం రాత్రి మువ్వన్నెల విద్యుత్ వెలుగుల్లో సచివాలయం కాంతులీనింది. ఆ అద్భుత చిత్రాలు మీ కోసం..

Latest News