విధాత:మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం విజయవాడ ఆంధ్ర రత్నభవన్లో ఏపీసీసీ నాయకులు నివాళి అర్పించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం లీగల్సెల్ చైర్మన్ గురునాధం మాట్లాడుతూ భారత దేశానికి సాంకేతిక సమకూర్చి అభివృద్ధిబాటలో పెట్టిన దార్శనికుడు అన్నారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ మాట్లాడుతూ దేశాన్ని కమ్యూనికేషన్ రంగంలో అగ్రరాజ్యాల సరసన చేర్చిన రాజనీతిజ్ఞుడు అన్నారు. పీసీసీ కార్యదర్శి రవికాంత్ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠంచేసిన నేతగా అభివర్ణించారు .ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు బేగ్,సేవాదళ్ కార్యదర్శి బేగ్ తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన ఏపీసీసీ నాయకులు
<p>విధాత:మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం విజయవాడ ఆంధ్ర రత్నభవన్లో ఏపీసీసీ నాయకులు నివాళి అర్పించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం లీగల్సెల్ చైర్మన్ గురునాధం మాట్లాడుతూ భారత దేశానికి సాంకేతిక సమకూర్చి అభివృద్ధిబాటలో పెట్టిన దార్శనికుడు అన్నారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ మాట్లాడుతూ దేశాన్ని కమ్యూనికేషన్ రంగంలో అగ్రరాజ్యాల సరసన చేర్చిన రాజనీతిజ్ఞుడు అన్నారు. పీసీసీ కార్యదర్శి రవికాంత్ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠంచేసిన నేతగా అభివర్ణించారు .ఈ […]</p>
Latest News

పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుందా.. ఈ మూడు చిట్కాలు పాటిస్తే సరి!
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన ఫిలిప్పీన్స్!
మందుబాబులకు బిగ్ షాక్.. యుద్ధం ఎఫెక్ట్తో భారీగా పెరగనున్న బీర్ల ధరలు!
సెల్ఫీ మిర్రర్తో భారత్లో తొలి ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీతో రియల్మీ సర్ప్రైజ్!
ఉపాధి హామీ పథకంలో వరంగల్కు అన్యాయం : లోక్సభలో ఎంపీ కావ్య
రెడ్లలో రేవంత్ అంత బాహుబలి లేడు.. ఎప్పటికైనా సీఎం అవుతానన్న మల్లారెడ్డి
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ
9 లక్షల సాదాబైనామాలకు త్వరలో పరిష్కారం : మండలిలో మంత్రి పొంగులేటి
అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు మంజూరు
‘Arrive Alive’తో పల్లెల్లోకి పోలీసులు.. ప్రజా భద్రత అంశాలపై చైతన్యం