విధాత:మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం విజయవాడ ఆంధ్ర రత్నభవన్లో ఏపీసీసీ నాయకులు నివాళి అర్పించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం లీగల్సెల్ చైర్మన్ గురునాధం మాట్లాడుతూ భారత దేశానికి సాంకేతిక సమకూర్చి అభివృద్ధిబాటలో పెట్టిన దార్శనికుడు అన్నారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ మాట్లాడుతూ దేశాన్ని కమ్యూనికేషన్ రంగంలో అగ్రరాజ్యాల సరసన చేర్చిన రాజనీతిజ్ఞుడు అన్నారు. పీసీసీ కార్యదర్శి రవికాంత్ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠంచేసిన నేతగా అభివర్ణించారు .ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు బేగ్,సేవాదళ్ కార్యదర్శి బేగ్ తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన ఏపీసీసీ నాయకులు
<p>విధాత:మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం విజయవాడ ఆంధ్ర రత్నభవన్లో ఏపీసీసీ నాయకులు నివాళి అర్పించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం లీగల్సెల్ చైర్మన్ గురునాధం మాట్లాడుతూ భారత దేశానికి సాంకేతిక సమకూర్చి అభివృద్ధిబాటలో పెట్టిన దార్శనికుడు అన్నారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ మాట్లాడుతూ దేశాన్ని కమ్యూనికేషన్ రంగంలో అగ్రరాజ్యాల సరసన చేర్చిన రాజనీతిజ్ఞుడు అన్నారు. పీసీసీ కార్యదర్శి రవికాంత్ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠంచేసిన నేతగా అభివర్ణించారు .ఈ […]</p>
Latest News

దర్శకుడు మెహర్ రమేష్ ఇంట విషాదం…
ప్రయివేటు బస్సులో చెలరేగిన అగ్నికీలలు.. 39 మంది ప్రయాణికులు సేఫ్
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేస్తే బెటర్..!
ఆహా.. చీరలో జ్యోతి పూర్వజ్ అందాలు అదరహో
ఏం ఫిగర్రా మావా.. ట్రెండీ వేర్ లో మతిపోగుడుతున్న డింపుల్ హయాతి
అబ్బా నభా.. బ్లూ అవుట్ ఫిట్ లో చూస్తే గుండెజారి గల్లంతే
అండర్ 19 ప్రపంచకప్ విజేత భారత్ – వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత
కొండపైకి వెళ్లేందుకు ఎస్కలేటర్.. ఎక్కడో తెలుసా..? ఆకట్టుకుంటున్న వీడియో
సంప్రదాయ విత్తనాలతోనే బహుళజాతి కంపెనీలకు చెక్ పెట్టాలి : కోదండరెడ్డి
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో వైభవ్ రికార్డుల మోత