విధాత:కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలో జూన్ 11 తారీకు నుంచి 20 వ తారీకు వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.రేపటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది.ఉ.6 నుంచి మ.2 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ప్రతి రోజూ మ. 2 గంటల తర్వాత నుంచి మరుసటి రోజు ఉ.6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా అమలులో ఉంటాయని పేర్కొంది.
విధాత:కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలో జూన్ 11 తారీకు నుంచి 20 వ తారీకు వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.రేపటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది.ఉ.6 నుంచి మ.2 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక ప్రతి రోజూ మ. 2 గంటల తర్వాత నుంచి మరుసటి రోజు ఉ.6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా అమలులో ఉంటాయని పేర్కొంది.