విధాత: టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అనంతపురం కలెక్టర్ను కలిసిన అనంతరం ఆయన మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి మున్సిపాలిటి గురించి ప్రపంచమంతా తెలుసు కానీ మీడియా వారికి తెలియడం లేదన్నారు. ప్రతి సారి తాడిపత్రిలో ఉద్రిక్తత అని రాస్తే బాగోదని, నాముందు తమాషాలు చేయొద్దని, నాగురించి అందరికి తెలుసు ఒక్క మీడియా వారికి తప్ప అని హెచ్చరించారు. ఉద్రిక్తత అని ఎవరైనా రాస్తే వారి ఇంటి ముందుకు నేను వెళ్లి ఉద్రిక్తత చేయాల్సి వస్తుందన్నారు.
JC Prabhakar Reddy Warning to Media | మీడియాకు జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాకు వార్నింగ్ ఇచ్చి ఉద్రిక్తత రాయవద్దని హెచ్చరించారు.

Latest News
దేశవ్యాప్తంగా లబ్ధిదారుల పేర్ల తొలగింపు జాతర
ఓటీటీలోకి వస్తున్న.. M4M (మోటివ్ ఫర్ మర్డర్)
పవన్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్
బెదిరింపులకు భయపడను..తెలంగాణలో జనసేన పోటీ : పవన్ కల్యాణ్
Buchi Babu | ఎన్టీఆర్ సినిమా పై బుచ్చిబాబు క్లారిటీ.. ‘పెద్ది’ కథతో ఎలాంటి సంబంధం లేదన్న దర్శకుడు
Cocktail 2 Trailer | ‘కాక్టెయిల్ 2’ ట్రైలర్ విడుదల.. షాహిద్, రష్మిక, కృతి లవ్ ట్రయాంగిల్కు ప్రేక్షకుల ఫిదా
మార్కెట్లోకి ఇథనాల్ బైక్లు, కార్లు.. ఇటీవలే స్టౌలు కూడా మార్కెట్లోకి
పాడిపంటల నినాదం..ఉరుగ్వే ప్రగతి పాఠం!
పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైంది : కేటీఆర్
పెళ్లైన కూతుర్లు కూడా కారుణ్య నియామకాలకు అర్హులే: సుప్రీం కోర్టు సంచలన తీర్పు