మంత్రి అవంతి కాన్వాయ్ ఢీ కొని తాపీ మేస్త్రి మృతి
విధాత: రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ ఢీ కొని తాపీ మేస్త్రి సూర్యనారాయణ మృతి చెందారు. మృతుడు కుటుంబాన్ని ఆదుకోవాలని మంత్రి నివాసం దగ్గరకు చేరుకొని డిమాండ్ చేసిన జనసేన భీమిలి ఇంచార్జీ సందీప్ పంచకర్ల, పార్టీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు.
విధాత: రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ ఢీ కొని తాపీ మేస్త్రి సూర్యనారాయణ మృతి చెందారు. మృతుడు కుటుంబాన్ని ఆదుకోవాలని మంత్రి నివాసం దగ్గరకు చేరుకొని డిమాండ్ చేసిన జనసేన భీమిలి ఇంచార్జీ సందీప్ పంచకర్ల, పార్టీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram