పలాస: కోవిడ్ రెండవ దశ వైరస్ ప్రభవంతో తల్లిదండ్రులను కోల్పోయిన కొడుకుని ఆదుకున్న ప్రభుత్వం. పదిలక్షల రూపాయలు డిపాజిట్ పత్రాలు బత్తిని గణేష్ అనే బాలుడుకి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గురువారం తన కార్యాలయంలో అందించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలానికి చెందిన బత్తిని గణేష్ తల్లిదండ్రులు ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందిన విషయం తెలుసుకుని మంత్రి స్పందించి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించారు. పది లక్షల రూపాయల బ్యాంకు డిపాజిట్ పత్రాలను స్థానిక పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో డొక్కరి దానయ్య, బత్తిన లక్ష్మణరావు, మామిడి సింహాద్రి, సొర్ర డిల్లీరావు లు పాల్గొన్నారు.
అనాధ బాలుడుకి పది లక్షల డిపాజిట్ అందించిన అప్పలరాజు
<p>పలాస: కోవిడ్ రెండవ దశ వైరస్ ప్రభవంతో తల్లిదండ్రులను కోల్పోయిన కొడుకుని ఆదుకున్న ప్రభుత్వం. పదిలక్షల రూపాయలు డిపాజిట్ పత్రాలు బత్తిని గణేష్ అనే బాలుడుకి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గురువారం తన కార్యాలయంలో అందించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలానికి చెందిన బత్తిని గణేష్ తల్లిదండ్రులు ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందిన విషయం తెలుసుకుని మంత్రి స్పందించి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు […]</p>
Latest News

Vivo T5 | 7200mAh బ్యాటరీతో వివో T5 స్మార్ట్ఫోన్ విడుదల.. ఫీచర్లు ఏంటంటే..!
Claude AI Bill | వామ్మో! ఒక్క నెలకే 4 వేల కోట్ల బిల్లు.. అడ్డూఅదుపు లేకుండా ఏఐని వాడటంతో అమెరికన్ కంపెనీకి షాక్!
IPL Final Match | ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేళ.. క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పిన ఐఆర్సీటీసీ
నల్లమలలో చరిత్ర జాడల అన్వేషణకు ఏఎస్ఐకి అనుమతి
కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్
ఉద్యమకారుల గుర్తింపు ప్రత్యేక కమిటీ తొలి భేటీ
రాజస్థాన్ లో విరుచుకుపడిన ఇసుక తుపాను
షాకింగ్.. సిజేరియన్ ఆపరేషన్లలో తెలంగాణ టాప్
కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
రూ.5,500కోట్ల విలువైన భూమిని రక్షించిన హైడ్రా