పలాస: కోవిడ్ రెండవ దశ వైరస్ ప్రభవంతో తల్లిదండ్రులను కోల్పోయిన కొడుకుని ఆదుకున్న ప్రభుత్వం. పదిలక్షల రూపాయలు డిపాజిట్ పత్రాలు బత్తిని గణేష్ అనే బాలుడుకి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గురువారం తన కార్యాలయంలో అందించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలానికి చెందిన బత్తిని గణేష్ తల్లిదండ్రులు ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందిన విషయం తెలుసుకుని మంత్రి స్పందించి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించారు. పది లక్షల రూపాయల బ్యాంకు డిపాజిట్ పత్రాలను స్థానిక పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో డొక్కరి దానయ్య, బత్తిన లక్ష్మణరావు, మామిడి సింహాద్రి, సొర్ర డిల్లీరావు లు పాల్గొన్నారు.
అనాధ బాలుడుకి పది లక్షల డిపాజిట్ అందించిన అప్పలరాజు
<p>పలాస: కోవిడ్ రెండవ దశ వైరస్ ప్రభవంతో తల్లిదండ్రులను కోల్పోయిన కొడుకుని ఆదుకున్న ప్రభుత్వం. పదిలక్షల రూపాయలు డిపాజిట్ పత్రాలు బత్తిని గణేష్ అనే బాలుడుకి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గురువారం తన కార్యాలయంలో అందించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలానికి చెందిన బత్తిని గణేష్ తల్లిదండ్రులు ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందిన విషయం తెలుసుకుని మంత్రి స్పందించి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు […]</p>
Latest News

బాయిల్డ్ రైస్ తీసుకోండి: కేంద్ర మంత్రికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ల వినతి
కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీ
మూసీ సుందరీకరణకు కార్తీక్ రెడ్డి ఎన్జీటీ పిటిషన్ బ్రేక్ లు !
బైక్ తో రైలును లాగేందుకు యత్నం..వైరల్ గా వీడియో
హైదరాబాద్ నాలా పనుల్లో జాప్యం..కట్టెల వంతెన వీడియో వైరల్!
పవన్ పక్కన ఉంది నేను కాదు..
ఇది దేశ వ్యతిరేక బిల్లు : రాహుల్ గాంధీ
సంపాదనలో అంబానీని దాటేసిన అదానీ.. ఆసియాలోనే నం.1
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
వివాదం తెచ్చిన హైప్…