ఇక కావాల్సినంత మ‌ద్యం

విధాత‌(ప.గో.): ఏలూరులో మద్యం అమ్మ‌కాల‌పై అధికార‌ యంత్రాంగం దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఒక వ్యక్తికి మూడు బాటిల్స్ మాత్రమే విక్రయించేవారు. ఇకపై ఎవరికి ఎన్ని బాటిల్స్ కావాల‌న్నా ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఓ వైపు క‌ర్ఫూ ఉండ‌డంతో ఏలూరులో మద్యం షాపులు వద్ద మందుబాబులు బారులు తీరారు. ఎస్.ఈ.బి అధికారులు కూడా మూడు బాటిల్స్ కంటే ఎక్కువ ఉంటే అరెస్ట్ చేయరని ఆదేశాలు జారీ చేశారు.

  • Publish Date - May 10, 2021 / 10:55 AM IST

విధాత‌(ప.గో.): ఏలూరులో మద్యం అమ్మ‌కాల‌పై అధికార‌ యంత్రాంగం దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఒక వ్యక్తికి మూడు బాటిల్స్ మాత్రమే విక్రయించేవారు. ఇకపై ఎవరికి ఎన్ని బాటిల్స్ కావాల‌న్నా ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఓ వైపు క‌ర్ఫూ ఉండ‌డంతో ఏలూరులో మద్యం షాపులు వద్ద మందుబాబులు బారులు తీరారు. ఎస్.ఈ.బి అధికారులు కూడా మూడు బాటిల్స్ కంటే ఎక్కువ ఉంటే అరెస్ట్ చేయరని ఆదేశాలు జారీ చేశారు.

Latest News