అమరావతి: ఏపీ కేబినెట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు నాయు డు,ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, కార్యక్రమా ల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాల ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించి నట్లు సమాచారం. ఆయన ఆదేశంతో వెంటనే పలు కార్యాలయాల్లో ఇద్దరి ఫొటోలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం ల ఫోటోలు
ఏపీ కేబినెట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు నాయు డు,ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

Latest News
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు
అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్