అమరావతి: ఏపీ కేబినెట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు నాయు డు,ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, కార్యక్రమా ల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాల ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించి నట్లు సమాచారం. ఆయన ఆదేశంతో వెంటనే పలు కార్యాలయాల్లో ఇద్దరి ఫొటోలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం ల ఫోటోలు
ఏపీ కేబినెట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు నాయు డు,ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

Latest News
బాక్సాఫీస్ను షేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’..
ముంబైలో అక్షయ్ కుమార్ ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం..
పేదలకు అత్యాధునిక వైద్య సేవలు.. నిమ్స్లో 'స్టెమ్ సెల్' ల్యాబ్ ప్రారంభం
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
100 ఏళ్ల తర్వాత ఒకే రాశిలో మూడు రాజయోగాలు.. ఈ రాశి వారికి పిల్లలు పుట్టడం ఖాయం..!
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆర్థిక పురోగతి..!
శంషాబాద్ టూ లగచర్ల.. వంద మీటర్ల రేడియల్ రోడ్డు.. ఆ ఊళ్ల దశ తిరగడం ఖాయం!
ఈ 'బిచ్చగాడి'కి మూడు ఇళ్లు, మూడు ఆటోలు, ఓ కారు
ఆర్సీబీ దూకుడు – 5వ మ్యాచ్లోనూ విజయం
నోయిడా టెకీ యువరాజ్ మరణానికి బాధ్యులెవరు?