అమరావతి: ఏపీ కేబినెట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు నాయు డు,ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, కార్యక్రమా ల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాల ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించి నట్లు సమాచారం. ఆయన ఆదేశంతో వెంటనే పలు కార్యాలయాల్లో ఇద్దరి ఫొటోలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం ల ఫోటోలు
ఏపీ కేబినెట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు నాయు డు,ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

Latest News
టీడీఆర్పై రేవంత్ సర్కార్ యూటర్న్? మహారాష్ట్ర విధానం అమలు దిశగా కసరత్తు!
రెండు రాజ్యసభ స్థానాలకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి పేర్లు ఖరారు!
ఏఐతో మీ చాట్లో ప్రైవసీ ఎంత? స్టాన్ఫోర్డ్ అధ్యయనంలో వెలుగులోకి షాకింగ్ అంశాలు..
తెలంగాణలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్ల రాబడి!
యుద్ధ ప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులు : మంత్రి ఉత్తమ్
ప్రాధాన్యత వారిగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు : మంత్రి ఎన్.ఉత్తమ్ వెల్లడి
దళపతి విజయ్ విడాకుల మేటర్..
రైతు భరోసా ఎప్పుడూ..? : కేటీఆర్ నిలదీత
చైర్మన్ పై మతపర వ్యాఖ్యలు..ఏపీ శాసన మండలిలో రచ్చ!
కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు!