విధాత:తెల్లవారుజాము నుంచే పెన్షనర్ల ఇంటి వద్దే పెన్షన్ మొత్తాలను అందిస్తున్న 2.66 లక్షల మంది వాలంటీర్లు.ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా 60.50 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ అందుకు రూ.1455.87 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.ఉదయం 7 గంటల వరకు 43.91 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి లబ్ధిదారుల చేతికి రూ. 627.65 కోట్లు అందచేత కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ.