విధాత: వైకాపా ఎమ్మెల్యేలు కొందరు హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడుతుంటే సీఎం జగన్ మౌనంగా ఎందుకు ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. గోవధ చట్టాన్ని రద్దు చేయాలన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలోని దేవాలయాల సందర్శన కార్యక్రమంలో భాగంగా.. గుంటూరు జిల్లా వినుకొండలో సోము వీర్రాజు పర్యటించారు. ఓటు బ్యాంకు మత రాజకీయాల నడుమ రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని ఆయన విమర్శించారు.
జగన్ మౌనమెందుకు?
<p>విధాత: వైకాపా ఎమ్మెల్యేలు కొందరు హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడుతుంటే సీఎం జగన్ మౌనంగా ఎందుకు ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. గోవధ చట్టాన్ని రద్దు చేయాలన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలోని దేవాలయాల సందర్శన కార్యక్రమంలో భాగంగా.. గుంటూరు జిల్లా వినుకొండలో సోము వీర్రాజు పర్యటించారు. ఓటు బ్యాంకు మత రాజకీయాల నడుమ రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని ఆయన విమర్శించారు.</p>
Latest News

మేడారం జాతరకు మూడు కోట్ల మంది వస్తారని అధికారుల ప్రాథమిక అంచనా
గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల చేసిన ఆర్ధిక శాఖ
గ్రీన్లాండ్ స్వాధీనం కోసం అమెరికాలో బిల్లు.. ఈ ద్వీపంపై ట్రంప్ ఎందుకు కన్నేశారు..?
బాయ్ఫ్రెండ్ కోసం లవ్ ఇన్సూరెన్స్.. జాక్పాట్ కొట్టిన మహిళ
సంక్రాంతి పందెం కోళ్లు.. టాటా కార్లు...సియోరా..పంచ్ ఫేస్ లిఫ్ట్ ల దూకుడు
బుక్ మై షోలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ..
భారత్ గిగ్ వర్కర్లకు ఊరట
వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
సంక్రాంతి కోడి పందాలు..రక్త చరిత్ర మూలాలు