Gold Rates | స్వల్పంగా పెరిగిన బంగారం.. నేడు ధరలు హైదరాబాద్లో ఎలా ఉన్నాయంటే..?
Gold Rates | పసిడి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గురువారం బులియన్ మార్కెట్లో పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.67,160కి చేరింది. 24 క్యారెట్ల స్వర్ణం తులానికి రూ.73,260కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులానికి రూ.67,160 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.73,260కి పెరిగింది.

Gold Rates | పసిడి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గురువారం బులియన్ మార్కెట్లో పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.67,160కి చేరింది. 24 క్యారెట్ల స్వర్ణం తులానికి రూ.73,260కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులానికి రూ.67,160 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.73,260కి పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.67,310 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,410కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.67,160 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,260కి పెరిగింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.67,160 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.73,260 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలోకు రూ.100 పతనమైంది. ఢిల్లీలో కిలోకు రూ.88,400 పలుకుతున్నది. హైదరాబాద్లో కిలోకు రూ.93,400కి పెరిగింది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.