విధాత: రైతులను మోసాగించి క్రాప్ ఇన్సూరెన్స్ లోన్ సొమ్ము కాజేసిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అరెస్ట్.కడప జిల్లా,ఖాజీపేట మండలంలోను మిడుతూరు గ్రామ పంచాయతీ లో లబ్దిదారులకు చెందకుండా వేరొకరి ఆధార్ కార్డ్, వెలి ముద్రలను వేయించి మోసం చేసిన సచివాలయ సిబ్బంది.గత జూన్ నెలలో సుబ్బారెడ్డి అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు తో బయట పడ్డ ఉదంతం.పంచాయతీ ఉద్యానవన శాఖ అధికారి నాగ భవాని, వెల్ఫెర్ అసిస్టెంట్ వెంకట్ సిద్దారెడ్డి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.వీరి వద్ద […]
విధాత: రైతులను మోసాగించి క్రాప్ ఇన్సూరెన్స్ లోన్ సొమ్ము కాజేసిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అరెస్ట్.కడప జిల్లా,ఖాజీపేట మండలంలోను మిడుతూరు గ్రామ పంచాయతీ లో లబ్దిదారులకు చెందకుండా వేరొకరి ఆధార్ కార్డ్, వెలి ముద్రలను వేయించి మోసం చేసిన సచివాలయ సిబ్బంది.గత జూన్ నెలలో సుబ్బారెడ్డి అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు తో బయట పడ్డ ఉదంతం.పంచాయతీ ఉద్యానవన శాఖ అధికారి నాగ భవాని, వెల్ఫెర్ అసిస్టెంట్ వెంకట్ సిద్దారెడ్డి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.వీరి వద్ద నుండి 7 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్.