Earthquake | అఫ్గాన్లో భూకంపం.. దిల్లీలో కంపించిన భూమి
Earthquake అఫ్గానిస్థాన్లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో ఫజియాబాద్కు 79 కి.మీ. దూరంలో ఈ భూకంపం ఏర్పడినట్లు యురోపియన్ మెడిటరేనియన్ సెసిమలాజికల్ సెంటర్ వెల్లడించింది. దీని ప్రభావంతో జమ్మూ కశ్మీర్, పాకిస్థాన్, దిల్లీల్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.
Earthquake
అఫ్గానిస్థాన్లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో ఫజియాబాద్కు 79 కి.మీ. దూరంలో ఈ భూకంపం ఏర్పడినట్లు యురోపియన్ మెడిటరేనియన్ సెసిమలాజికల్ సెంటర్ వెల్లడించింది. దీని ప్రభావంతో జమ్మూ కశ్మీర్, పాకిస్థాన్, దిల్లీల్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram