విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన బీఆరెస్. మెదక్ పార్లమెంట్ సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్ రామ్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్ లతో పాటు ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మధన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే పార్టీ ముందుగా ఒంటేరు ప్రతాప్రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరగింది. దీంతో ఒంటేరుకు టికెట్ ఇస్తే తాము పదవులకు రాజీనామా చేస్తామని గజ్వేల్ నియోజక వర్గ నేతలు ఎలక్షన్ రెడ్డి తదితరులు వ్యతిరేకించినట్లు సమాచారం. అందుకే వెంకట్ రామ్ రెడ్డిని అధిష్టానం ప్రకటించిందని పార్టీ నేతలు అంటున్నారు.
మెదక్ బీఆరెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి
మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన బీఆరెస్. మెదక్ పార్లమెంట్ సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్ రామ్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్
Latest News

వర్షాకాల అత్యవసర పరిస్థితిపై వైద్యశాఖ అప్రమత్తం
చిన్న తప్పుతో కోటి రూపాయల అప్పు.. ఏం చేయాలో తెలియక ఆన్లైన్లో సాయం అడిగిన పాతికేళ్ల కుర్రాడు!
Viral Video | మసాజ్ కోసం మావటి దగ్గర మారాం చేసిన ఏనుగు.. క్యూట్ వీడియో వైరల్!
షాకింగ్..ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన రైళ్లు!
మీనాక్షి రగడ ఎవరి కొంప ముంచుతుంది?
ఫార్మాసిటీకి నేను 17 ఎకరాలు ఇచ్చాను..రద్దు ఖాయం: హరీశ్రావు
ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
కవిత టీఆర్ఎస్ టైటిల్ పై సీఈసీకి ఫిర్యాదుల వెల్లువ
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్..మధ్యప్రదేశ్ లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
ఏఐసీసీ ఉన్నత స్థాయి భేటీలో కీలక నిర్ణయం