Avalanche | సిక్కింలో విరుచుకుపడ్డ హిమపాతం.. ఏడుగురు మృతి.. 80 మందికి పైగా గల్లంతు
అనుమతి లేని ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులు అక్కడే భారీస్థాయిలో ఆకస్మిక హిమపాతం విధాత: సిక్కింలో ఘోరం చోటు చేసుకున్నది. అకస్మాత్తుగా సంభవించిన భారీ హిమపాతంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకున్నారు. కొందరిని రక్షించినా.. ఏడుగురు చనిపోయారు. 80 మంది వరకు మంచు కింద కూరుకుపోయినట్టు భయపడుతున్నారు. ఈ ఘటన గ్యాంగ్టక్ను నాథులాతో (Nathula) కలిపే జవహర్లాల్నెహ్రూ రోడ్డులోని 15వ మైలు వద్ద చోటు చేసుకున్నది. In a tragic incident, at least 6 tourists died […]

- అనుమతి లేని ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులు
- అక్కడే భారీస్థాయిలో ఆకస్మిక హిమపాతం
విధాత: సిక్కింలో ఘోరం చోటు చేసుకున్నది. అకస్మాత్తుగా సంభవించిన భారీ హిమపాతంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకున్నారు. కొందరిని రక్షించినా.. ఏడుగురు చనిపోయారు. 80 మంది వరకు మంచు కింద కూరుకుపోయినట్టు భయపడుతున్నారు. ఈ ఘటన గ్యాంగ్టక్ను నాథులాతో (Nathula) కలిపే జవహర్లాల్నెహ్రూ రోడ్డులోని 15వ మైలు వద్ద చోటు చేసుకున్నది.
In a tragic incident, at least 6 tourists died after massive avalanche hit road connecting Sikkim ‘s capital Gangtok with Nathulapass on China border.
350 stranded tourists & 80 vehicles were rescued after snow clearance from the road. Evacuation ongoingpic.twitter.com/S6HOXUAVkI
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!— Megh Updates