Site icon vidhaatha

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన నందమూరి సుహాసిని

విధాత, హైదరాబాద్‌ : టీడీపీ నాయకులు, దివంగత మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆమె మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డిని కలిసినట్లుగా భావిస్తున్నారు. సీఎంను కలిసిన సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలు ఉన్నారు.

Exit mobile version