Palle Ravi Kumar
విధాత: సీనియర్ జర్నలిస్ట్, మునుగోడు నియోజకవర్గ నాయకుడు పల్లె రవి కుమార్ గౌడ్కు కార్పొరేషన్ పదవి దక్కింది.
రాష్ట్ర గీతా కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.