Site icon vidhaatha

Tamilisai | దేశాధినేతలనైనా కలవొచ్చు.. కానీ ఈ స్టేట్‌ చీఫ్‌ను కలవలేం: తమిళి సై

Tamilisai

విధాత: సీఎం కేసీఆర్‌పై గవర్నర్‌ తమిళిసై మరోసారి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొంతమంది మాట్లాడుతారు కానీ పనిచేయరు. దేశాధినేతలనైనా కలవొచ్చు.. కానీ ఈ స్టేట్‌ చీఫ్‌ను కలవలేమని ఎద్దేవా చేశారు.

నన్ను సచివాలయ ప్రారంభోత్సవానికి పిలవలేదు. ప్రగతిభవన్‌.. రాజ్‌భవన్‌ దూరంగా ఉంటున్నాయి. అభివృద్ధి అంటే ఒకే కుటుంబం కోసం కాదు. ఒక్క కుటుంబమే కాదు.. అందరూ అభివృద్ధి చెందాలన్నారు.

Exit mobile version