పెద్దపులి దాడిలో..నలుగురు మహిళల మృతి
మహారాష్ట్రలోని గుంజవాహి అటవీ ప్రాంతంలో పులి దాడి చేసి నలుగురు మహిళలను చంపింది. తునికాకు సేకరించేందుకు వెళ్లిన మరో 9 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
మహారాష్ట్రలోని గుంజవాహి అటవీప్రాంతంలో పులి దాడి చేసిన ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. తునికాకు సేకరించేందుకు అడవిలోకి వెళ్లిన మహిళలపై దాడి పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మహిళలు మృతి చెందడం విషాదం రేపింది.
చంద్రపూర్ జిల్లాలో సిందేవాహి తాలూకాలోని అటవీ ప్రాంతంలో తునికాకు(బీడి ఆకు) సేకరణకు 13మంది మహిళలు వెళ్లారు. వారిపై పులి దాడి చేసిన ఘటనలో నలుగురు మహిళలు చనిపోగా..మిగతా 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఏరియాలో పులి సంచారం ఎక్కువగా ఉంటుందని, ఈ రోజు ఉదయం ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది.
तेंदू पत्ता लाने गई 4 महिलाओं की बाघिन के हमले में मौतसिदेवाही वन परिक्षेत्र की गूंजेवाही राउंड में हुई घटना @MahaForest @moefcc @byadavbjp @NaikSpeaks @ntca_india @narendramodi @PMOIndia @CMOMaharashtra @Dev_Fadnavis pic.twitter.com/PG18LYQZSU
— Arun Sahay (@arsh_ved) May 22, 2026
ఇవి కూడా చదవండి :
రాజ్యసభలో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్?
‘కాక్రోచ్ జనతా పార్టీ’తెలంగాణ సీఎం నేనే !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram