బెంగళూరు : కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది. గత అనుభవాలను, అంతర్జాతీయంగా అనుసరిస్తున్ననమూనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతో నిర్వహించాలన్న ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్.. ఈ నిర్ణయంపై బీజేపీ ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. రాష్ట్రాలకు ఆ అధికారం ఉందని డీకే శివకుమార్ చెప్పారు. బ్యాలెట్ అనగానే బీజేపీ ఎందుకు వణుకుతున్నదని ఆయన ప్రశ్నించారు. బ్యాలెట్తో ఎన్నికలకు వెళ్లడంపై బీజేపీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఓడినప్పుడల్లా ఈవీఎంలనే బద్నాం చేస్తున్నదని బీజేపీ ఆరోపించింది.
బ్యాలెట్ పద్ధతిలో స్థానిక ఎన్నికలు..ప్రభుత్వం కీలక నిర్ణయం
కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది.

Latest News
తెలంగాణలో సారా వర్సెస్ నీరా!..విప్పపువ్వు సారా వచ్చేనా?
ములుగు అడవుల్లో విద్యావెలుగులు.. 20 ఏళ్లకు నెరవేరిన సీతక్క కల...
రాష్ట్రాన్ని వదలని ‘కేసీఆర్ అప్పుల కుంపటి’ సెగ... రేవంతుదీ అదే బాట
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ !
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న తెలంగాణ కొత్త గవర్నర్ ఎస్పీ శుక్లా
వాట్సాప్ సంచలన అప్డేట్!..పేరెంట్-మేనేజ్డ్ మోడల్!!
తెలంగాణలో ఈ నెల 15నుంచి ఒంటి పూట బడులు
మోనాలిసా వివాహంపై అనేక ప్రచారాలు..
హైదరాబాద్ కు రండి : నెట్ ఫ్లిక్స్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
యశోదా హాస్పిటల్ లో ఫేక్ డాక్టర్ కలకలం!