బెంగళూరు : కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది. గత అనుభవాలను, అంతర్జాతీయంగా అనుసరిస్తున్ననమూనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతో నిర్వహించాలన్న ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్.. ఈ నిర్ణయంపై బీజేపీ ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. రాష్ట్రాలకు ఆ అధికారం ఉందని డీకే శివకుమార్ చెప్పారు. బ్యాలెట్ అనగానే బీజేపీ ఎందుకు వణుకుతున్నదని ఆయన ప్రశ్నించారు. బ్యాలెట్తో ఎన్నికలకు వెళ్లడంపై బీజేపీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఓడినప్పుడల్లా ఈవీఎంలనే బద్నాం చేస్తున్నదని బీజేపీ ఆరోపించింది.
బ్యాలెట్ పద్ధతిలో స్థానిక ఎన్నికలు..ప్రభుత్వం కీలక నిర్ణయం
కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది.

Latest News
మొబైల్ను తెగ స్క్రోల్ చేయాలని మీకెందుకు అనిపిస్తుంటుంది? ఏమిటా రహస్యం?
హిందూ మహాసముద్రం అడుగున తిమింగలాల శ్మశానం రహస్యాలు…
మెట్రో విస్తరణకు అడ్డంకి కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
అమెరికాలో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం
షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు
సింగరేణి రూ.1,600కోట్ల బంగారం ఏమైనట్లు..?
కాక్రోచ్ పార్టీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ లో మళ్లీ సర్కారీ భూముల వేలం..!
ఆ ధాన్యం పండించకండి..మేం కొనం: రైస్ మిల్లర్స్
పైపైకి.. బంగారం, వెండి ధరలు