విధాత, హైదరాబాద్ : అక్రమంగా తరలిస్తున్న 8కిలోల బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్, సింగపూర్, శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.5.6 కోట్ల విలువైన 8 కిలోల బంగారాన్ని చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ సిబ్బంది తనిఖీల్లో పట్టుకున్నారు. తరుచు ప్రధాన నగరాల ఏయిర్ పోర్టులలో అక్రమంగా బంగారం, డ్రగ్స్ పెద్ద ఎత్తున రవాణ అవుతు కస్టమ్స్ తనిఖీల్లో పట్టుబడుతుండటంతో విమానాశ్రయాల్లో తనిఖీలు పెంచారు. ఈ క్రమంలో తాజాగా 8కిలోల బంగారం పట్టుబడింది.
అక్రమంగా తరలిస్తున్న 8కిలోల బంగారం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 8కిలోల బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు

Latest News
మున్సిపల్ చైర్మన్లు..మేయర్ల రిజర్వేషన్ల ప్రకటన
మావోయిస్టు అగ్రనేత పాపారావు ఎన్ కౌంటర్
సియెరా వర్సెస్ మహీంద్రా ఎక్స్ యూవీ..అమ్మకాలలో కొత్త రికార్డ్సు!
రైలు టికెట్ ధర మా ఇష్టం అడగానికి మీరెవరు.. ఇది ట్రేడ్ సీక్రెట్
మరోసారి స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బెంగళూరులో ఓపెన్ అయిన మహేష్ బాబు కొత్త థియేటర్..
తెలంగాణలో డిఫరెంట్ వెదర్..ఐదు రోజులు వర్షాలు
పాఠశాలకు వెలుతున్న కారు బోల్తా..ఇద్దరు టీచర్ల దుర్మరణం
సికింద్రాబాద్ బచావో బీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తత !
5 రోజుల్లోనే 226 కోట్ల గ్రాస్…