విధాత, హైదరాబాద్ : అక్రమంగా తరలిస్తున్న 8కిలోల బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్, సింగపూర్, శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.5.6 కోట్ల విలువైన 8 కిలోల బంగారాన్ని చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ సిబ్బంది తనిఖీల్లో పట్టుకున్నారు. తరుచు ప్రధాన నగరాల ఏయిర్ పోర్టులలో అక్రమంగా బంగారం, డ్రగ్స్ పెద్ద ఎత్తున రవాణ అవుతు కస్టమ్స్ తనిఖీల్లో పట్టుబడుతుండటంతో విమానాశ్రయాల్లో తనిఖీలు పెంచారు. ఈ క్రమంలో తాజాగా 8కిలోల బంగారం పట్టుబడింది.
అక్రమంగా తరలిస్తున్న 8కిలోల బంగారం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 8కిలోల బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు

Latest News
అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ
కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!
గద్దర్ అవార్డులు – 2025: ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమనటుడు – నాగచైతన్య
గణపతి లొంగుబాటు నేడే?
ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్ జెడ్లోనూ అవే పాతకాలపు ఆలోచనలు
పెరిగిన బంగారం..తగ్గిన వెండి
విడాకులకి అప్లై చేసిన తరుణ్ భాస్కర్ ..
Netflix Studios | హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ స్టూడియోస్.. ఈ నెల12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మరో యువ హీరో పెళ్లికి సిద్ధమయ్యాడా..
సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం.. వైన్ షాపు దగ్ధం