విధాత, హైదరాబాద్ : అక్రమంగా తరలిస్తున్న 8కిలోల బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్, సింగపూర్, శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.5.6 కోట్ల విలువైన 8 కిలోల బంగారాన్ని చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ సిబ్బంది తనిఖీల్లో పట్టుకున్నారు. తరుచు ప్రధాన నగరాల ఏయిర్ పోర్టులలో అక్రమంగా బంగారం, డ్రగ్స్ పెద్ద ఎత్తున రవాణ అవుతు కస్టమ్స్ తనిఖీల్లో పట్టుబడుతుండటంతో విమానాశ్రయాల్లో తనిఖీలు పెంచారు. ఈ క్రమంలో తాజాగా 8కిలోల బంగారం పట్టుబడింది.
అక్రమంగా తరలిస్తున్న 8కిలోల బంగారం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 8కిలోల బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు

Latest News
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు