విధాత, హైదరాబాద్ : అక్రమంగా తరలిస్తున్న 8కిలోల బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్, సింగపూర్, శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.5.6 కోట్ల విలువైన 8 కిలోల బంగారాన్ని చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ సిబ్బంది తనిఖీల్లో పట్టుకున్నారు. తరుచు ప్రధాన నగరాల ఏయిర్ పోర్టులలో అక్రమంగా బంగారం, డ్రగ్స్ పెద్ద ఎత్తున రవాణ అవుతు కస్టమ్స్ తనిఖీల్లో పట్టుబడుతుండటంతో విమానాశ్రయాల్లో తనిఖీలు పెంచారు. ఈ క్రమంలో తాజాగా 8కిలోల బంగారం పట్టుబడింది.
అక్రమంగా తరలిస్తున్న 8కిలోల బంగారం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 8కిలోల బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు

Latest News
ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 34 గంటలు ఫోన్ మాట్లాడొచ్చు.. రియల్మీ నుంచి సరికొత్త 5జీ మొబైల్!
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్ర తిరుగుబాటు.. కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక
వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ విజయవంతం
అనుకున్నంతా అయింది : ఏప్రిల్ 30 నుండి.. జూన్కు 'పెద్ది'
బీజీపీకి లాభం.. ప్రతిపక్షాలకు నష్టం.. : పెరిగే సీట్లపై యోగేంద్రయాదవ్ విశ్లేషణ
మహిళా రిజర్వేషన్లకు సై..డీలిమిటేషన్ కు నో : ఖర్గే ప్రకటన
నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్ : సీఎం చంద్రబాబు
సీట్ల పెంపుతో దక్షిణాది రాష్టాల వాట పదిలం : ఎంపీ లక్ష్మణ్
దక్షిణాదిపై డీలిమిటేషన్ బాంబు.. మహిళా రిజర్వేషన్ ముసుగులో కేంద్రం అత్యుత్సాహం
పవన్,నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు..