విధాత, హైదరాబాద్ : పవన్ కల్యాణ్ జన సేన పార్టీ పోటీ చేసిన 21స్థానాల్లో వంద శాతం విజయాలను నమోదు చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇక మీదట శాశ్వతం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు 21స్థానాల్లో పోటీ చేయగా, అన్నింటా విజయం సాధించారు. అసెంబ్లీలో టీడీపీ తర్వాత రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల్లో సాధించిన విజయాలు, ఓట్ల శాతం మేరకు ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును శాశ్వతంగా కేటాయించనుంది. ఈ ఎన్నికల్లో 175స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ పార్టీ 12సీట్ల వద్దనే ఆగిపోగా, కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. బీజేపీ 8స్థానాలు గెలిచింది.
జనసేనకు గాజు గ్లాసు గుర్తు శాశ్వతం.. అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీ
పవన్ కల్యాణ్ జన సేన పార్టీ పోటీ చేసిన 21స్థానాల్లో వంద శాతం విజయాలను నమోదు చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇక మీదట శాశ్వతం కానుంది.

Latest News
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె...డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ
ఇరిగేషన్ అధికారి కూతురు పెళ్లి ఖర్చు వివాదం..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
విడాకుల రూమర్స్కు చెక్..
తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
కేసీఆర్ ప్రజలనే తప్పుబడుతున్నారు..బీఆర్ఎస్ మారదు: కవిత ఫైర్
రేపు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం..ఎల్లుండి బద్రీనాధ్ దర్శనం
శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన కేఆర్ఎంబీ చైర్మన్
ప్రస్టేషన్ తోనే కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శలు : మంత్రి వెంకట్ రెడ్డి
తెలంగాణ రాహు కేతువులు రేవంత్, కేసీఆర్ లు: బండి సంజయ్