విధాత, హైదరాబాద్ : పవన్ కల్యాణ్ జన సేన పార్టీ పోటీ చేసిన 21స్థానాల్లో వంద శాతం విజయాలను నమోదు చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇక మీదట శాశ్వతం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు 21స్థానాల్లో పోటీ చేయగా, అన్నింటా విజయం సాధించారు. అసెంబ్లీలో టీడీపీ తర్వాత రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల్లో సాధించిన విజయాలు, ఓట్ల శాతం మేరకు ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును శాశ్వతంగా కేటాయించనుంది. ఈ ఎన్నికల్లో 175స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ పార్టీ 12సీట్ల వద్దనే ఆగిపోగా, కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. బీజేపీ 8స్థానాలు గెలిచింది.
జనసేనకు గాజు గ్లాసు గుర్తు శాశ్వతం.. అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీ
పవన్ కల్యాణ్ జన సేన పార్టీ పోటీ చేసిన 21స్థానాల్లో వంద శాతం విజయాలను నమోదు చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇక మీదట శాశ్వతం కానుంది.

Latest News
Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత