విధాత(అమరావతి): జైలులో జ్వరంతో బాధపడుతున్న ధూళిపాళ్ల నరేంద్ర ఆరోగ్య పరిస్థితిపై వెంటనే బులెటిన్ విడుదల చేయాలని ఆయన సతీమణి జ్యోతిర్మయి అభ్యర్థించారు. జైలులో ఉన్న తన భర్త ఆరోగ్య సమాచారం తెలియడం లేదన్నారు.
కరోనాతో ఏమైనా అయితే ఎవరిదీ బాధ్యత అని ఆమె ప్రశ్నించారు. ఆయనకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అవసరమని పేర్కొన్నారు.