Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

వీధి కుక్క వ‌ర్సెస్ నాగుపాము.. 30 మంది పిల్ల‌ల‌ను కాపాడి ప్రాణాలు విడిచిన 'కాళీ'

Stray Dog vs King Cobra | వీధి కుక్క‌లపై చాలా మందికి సదాభిప్రాయం ఉండ‌దు. ఎందుకంటే అవి మ‌న‌షుల‌పై దాడి చేస్తాయ‌ని. వీధి కుక్కల‌ను త‌రిమి కొడుతుంటాం. కానీ ఈ వీధి కుక్క మాత్రం స్కూల్ విద్యార్థుల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచి వీరోచిత పోరాటం చేసింది.

తెలంగాణ డీజీపీ ముందు 47మంది మావోయిస్టుల లొంగుబాటు

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు చత్తీస్‌గఢ్‌కు చెందిన 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 34 ఆయుధాలు సమర్పించి పునరావాసానికి ముందుకొచ్చారు.

ఏరోస్పేస్ హబ్‌ గా తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ దేశంలో ఏరోస్పేస్ హబ్‌గా అవతరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధి చేసిన విక్రం-1 రాకెట్‌ను శ్రీహరికోటకు పంపించారు.

ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆందోళనలను రాజేస్తున్న ఈవీ బస్సుల వ్యవహారం

ఆర్టీసీ సమ్మెలో అత్యంత కీలక అంశంగా ఉన్నది.. ప్రైవేటీకరణ. ఇప్పటికే ఆర్టీసీలో సుమారు 500 ఈవీ బస్సులను ప్రవేశపెట్టారు. వీటికి ఎదురు చార్జీలు చెల్లించడంతోపాటు.. వాటి రీచార్జింగ్‌ పాయింట్లు, కరెంటు కోసం సబ్‌స్టేషన్‌, డిపోల్లో భూమి వినియోగం.. ఇవన్నీ ఆర్టీసీ కల్పిస్తే.. ప్రైవేటు ఆపరేటర్లు కేంద్రం ఇచ్చే సబ్సిడీలను కూడా జేబులో వేసుకుంటున్నారు. ఇది ముదిరితే రానున్న రోజుల్లో సంస్థ ప్రైవేటీకరణకు గురవడం తథ్యమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

శ్రేయా ఘోషల్ రియల్ ఎస్టేట్ దూకుడు…

Shreya Goshal | మెలోడీ క్వీన్‌గా పేరు గాంచిన శ్రేయా ఘోష‌ల్‌ రియల్ ఎస్టేట్ రంగంలో వరుస పెట్టి పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా ముంబైలోని శాంతాక్రజ్ వెస్ట్ ప్రాంతంలో ఆమె సుమారు రూ.20.88 కోట్లతో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం.

రప్పా రప్పా ఫైట్..కోబ్రాను ముక్కలు చేసిన ముంగిస

వైరల్​ వీడియో: బలమైన పెద్ద జంతువులు సైతం చిన్న ప్రాణుల పోరాట నైపుణ్యానికి ఓటమి చవి చూస్తుంటాయి. భారీ కోబ్రా ఒకటి ముంగిస నోటికి చిక్కి బలైపోయిన వీడియో ముంగిస పోరాట నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది..