విధాత : సీఎం ఎనుముల రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి.కిషన్రెడ్డికి బుధవారం మర్యాద పూర్వకంగా ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండేలా కిషన్రెడ్డి చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ కోరారు. కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కోరారు. ఇందుకు కిషన్రెడ్డి సానుకూలంగా స్పందించి రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం అందేలా తనవంతు కృషి చేస్తానన్నారు.
కేంద్ర సహకారంపై చొరవ చూపండి..కిషన్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి ఫోన్
సీఎం ఎనుముల రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి.కిషన్రెడ్డికి బుధవారం మర్యాద పూర్వకంగా ఫోన్ చేశారు
Latest News

Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు