విధాత : సీఎం ఎనుముల రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి.కిషన్రెడ్డికి బుధవారం మర్యాద పూర్వకంగా ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండేలా కిషన్రెడ్డి చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ కోరారు. కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కోరారు. ఇందుకు కిషన్రెడ్డి సానుకూలంగా స్పందించి రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం అందేలా తనవంతు కృషి చేస్తానన్నారు.
కేంద్ర సహకారంపై చొరవ చూపండి..కిషన్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి ఫోన్
సీఎం ఎనుముల రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి.కిషన్రెడ్డికి బుధవారం మర్యాద పూర్వకంగా ఫోన్ చేశారు
Latest News

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ: రవితేజ కామెడీ పండిందా?
మేడారానికి ప్రత్యేక ఆకర్షణ ఈ బొమ్మలు
మేడారం జాతరకు మూడు కోట్ల మంది వస్తారని అధికారుల ప్రాథమిక అంచనా
గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల చేసిన ఆర్ధిక శాఖ
గ్రీన్లాండ్ స్వాధీనం కోసం అమెరికాలో బిల్లు.. ఈ ద్వీపంపై ట్రంప్ ఎందుకు కన్నేశారు..?
బాయ్ఫ్రెండ్ కోసం లవ్ ఇన్సూరెన్స్.. జాక్పాట్ కొట్టిన మహిళ
సంక్రాంతి పందెం కోళ్లు.. టాటా కార్లు...సియోరా..పంచ్ ఫేస్ లిఫ్ట్ ల దూకుడు
బుక్ మై షోలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ..
భారత్ గిగ్ వర్కర్లకు ఊరట
వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు