విధాత, హైదరాబాద్ : తన చారిటీని రద్ధు చేయించాలని కొంతమంది కుట్రతో చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని శనివారం ఆయన సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ నా చారిటీ ద్వారా సుమారు 53 వేల మందికి ఉచితంగా అన్నం పెట్టి కడుపు నింపానని చెప్పారు. భూములను లాక్కునేందుకు తమపై దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, చారిటీ రద్దు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
KA Paul | నా చారిటీని రద్ధు చేయించాలని కుట్ర.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
తన చారిటీని రద్ధు చేయించాలని కొంతమంది కుట్రతో చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని శనివారం

Latest News
టీడీఆర్పై రేవంత్ సర్కార్ యూటర్న్? మహారాష్ట్ర విధానం అమలు దిశగా కసరత్తు!
రెండు రాజ్యసభ స్థానాలకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి పేర్లు ఖరారు!
ఏఐతో మీ చాట్లో ప్రైవసీ ఎంత? స్టాన్ఫోర్డ్ అధ్యయనంలో వెలుగులోకి షాకింగ్ అంశాలు..
తెలంగాణలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్ల రాబడి!
యుద్ధ ప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులు : మంత్రి ఉత్తమ్
ప్రాధాన్యత వారిగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు : మంత్రి ఎన్.ఉత్తమ్ వెల్లడి
దళపతి విజయ్ విడాకుల మేటర్..
రైతు భరోసా ఎప్పుడూ..? : కేటీఆర్ నిలదీత
చైర్మన్ పై మతపర వ్యాఖ్యలు..ఏపీ శాసన మండలిలో రచ్చ!
కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు!