విధాత, హైదరాబాద్ : తన చారిటీని రద్ధు చేయించాలని కొంతమంది కుట్రతో చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని శనివారం ఆయన సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ నా చారిటీ ద్వారా సుమారు 53 వేల మందికి ఉచితంగా అన్నం పెట్టి కడుపు నింపానని చెప్పారు. భూములను లాక్కునేందుకు తమపై దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, చారిటీ రద్దు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
KA Paul | నా చారిటీని రద్ధు చేయించాలని కుట్ర.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
తన చారిటీని రద్ధు చేయించాలని కొంతమంది కుట్రతో చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని శనివారం

Latest News
అనిల్ రావిపూడి స్పీడ్కు ఫుల్ స్టాప్ లేదు..
ఈ వారం రాశిఫలాలు.. పెళ్లి పీటలెక్కనున్న ఈ రాశి ప్రేమికులు..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి దాయాదులతో ఆస్తి వివాదాలు..!
మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్ల ఖరారు
మరో ఆరు నెలలు ఇంతే సంగతులు.. భూ భారతిని సరిదిద్ధలేకపోతున్న ఎన్ఐసీ
మహిళల ప్రీమియం లీగ్ 2026 : ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం
వర్షం దోబూచులాటలో బంగ్లాపై యువభారత్ ఘనవిజయం
రక్తహీనతతో బాధపడుతున్నారా..? అయితే పాలకూర తినాల్సిందే..!
మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు.. 21 శాఖలు.. 42 వేల మంది సిబ్బంది
ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి..? ఏ వయసులో చేస్తే మంచిది..?