విధాత, హైదరాబాద్ : తన చారిటీని రద్ధు చేయించాలని కొంతమంది కుట్రతో చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని శనివారం ఆయన సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ నా చారిటీ ద్వారా సుమారు 53 వేల మందికి ఉచితంగా అన్నం పెట్టి కడుపు నింపానని చెప్పారు. భూములను లాక్కునేందుకు తమపై దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, చారిటీ రద్దు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
KA Paul | నా చారిటీని రద్ధు చేయించాలని కుట్ర.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
తన చారిటీని రద్ధు చేయించాలని కొంతమంది కుట్రతో చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని శనివారం

Latest News
కాళేశ్వరం మూడు బ్యారేజీల మరమ్మతులు: మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
కన్నీరు పెట్టుకున్న సింగర్ మంగ్లీ
హార్ముజ్ దాటాలనుకుంటే 30 నిమిషాల్లో పేల్చేస్తాం: ఇరాన్ వార్నింగ్
అధిక లాభాల మోసగాళ్లు...విప్స్ ఏజెంట్ల అరెస్టు
ఏటీఎంలకు చేరాల్సిన రూ.1.20కోట్లు మాయం !
లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత..
విజయ్–రష్మిక పెళ్లి పార్టీలో ఫుల్ జోష్ ..
అయోధ్య బాలరాముడి ఆలయ నిర్మాణం పరిపూర్ణం: నిర్మాణ కమిటీ ప్రకటన
తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల
మందుబాబు మాస్టర్ మైండ్..పోలీసుల మైండ్ బ్లాక్..!