విధాత, హైదరాబాద్ : తన చారిటీని రద్ధు చేయించాలని కొంతమంది కుట్రతో చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని శనివారం ఆయన సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ నా చారిటీ ద్వారా సుమారు 53 వేల మందికి ఉచితంగా అన్నం పెట్టి కడుపు నింపానని చెప్పారు. భూములను లాక్కునేందుకు తమపై దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, చారిటీ రద్దు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
KA Paul | నా చారిటీని రద్ధు చేయించాలని కుట్ర.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
తన చారిటీని రద్ధు చేయించాలని కొంతమంది కుట్రతో చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని శనివారం

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి