పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

విధాత‌: ఛత్తీస్-ఘడ్,బీజాపూర్ జిల్లా,తెలంగాణ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి.తర్లగూడ,తెలంగాణ ములుగు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జ‌రిగింది.ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్‌, ఎకె47 రైఫిల్‌లు స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.

పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

విధాత‌: ఛత్తీస్-ఘడ్,బీజాపూర్ జిల్లా,తెలంగాణ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి.తర్లగూడ,తెలంగాణ ములుగు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జ‌రిగింది.ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్‌, ఎకె47 రైఫిల్‌లు స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.