సీనియర్ పాత్రికేయులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 25.02.2026 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. రెండేళ్ల క్రితం మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్రెడ్డి పదవీకాలం 24, ఫిబ్రవరి 2026తో ముగిసింది. ఈ నేపథ్యలో ప్రభుత్వం ఆయననే మరో రెండేళ్లు ఆ బాధ్యతల్లో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి కొత్త చైర్మన్ ఎంపికపై అనేక ఊహాగానాలు వెలువడినప్పటికీ.. అంతిమంగా శ్రీనివాస్రెడ్డిని కొనసాగించేందుకే ముఖ్యమంత్రి ఆసక్తి చూపారు.
మీడియా అకాడమీ చైర్మన్గా కే శ్రీనివాస్రెడ్డికి రెండేండ్ల పొడిగింపు
మీడియా అకాడమీ చైర్మన్గా కే శ్రీనివాస్రెడ్డిని మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Latest News
ఆ గ్రామంలో పుకార్లకు తావులేదు.. అలా చేస్తే రూ.5వేలు ఫైన్
పెళ్లి జరుగుతుండగా.. వధువును షూట్ చేసిన ప్రియుడు
రాష్ట్రవ్యాప్తంగా తాసిల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
గుర్రంపై ఆన్ లైన్ డెలివరీ.. వైరల్ వీడియో!
నాగర్ కర్నూల్ పోలీస్ యంత్రాంగానికి సిగ్గుందా ?: కేటీఆర్
యూ ట్యూబర్ అన్వేష్ పై లుక్ అవుట్ నోటీసులు !
వండర్..మరణించిన దాత గర్భాశయంతో సంతానం!
మార్చి 1 నుంచి రైల్ వన్ యాప్.. యూటీఎస్ యాప్ ఇక ఉండదు
ఢిల్లీలో దారుణం.. తల్లి, ముగ్గురు పిల్లల హత్య
ఇద్దరు రష్యన్ మహిళలతో అక్రమ సంబంధాలపై బిల్గేట్స్ సంచలన వ్యాఖ్యలు