సీనియర్ పాత్రికేయులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 25.02.2026 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. రెండేళ్ల క్రితం మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్రెడ్డి పదవీకాలం 24, ఫిబ్రవరి 2026తో ముగిసింది. ఈ నేపథ్యలో ప్రభుత్వం ఆయననే మరో రెండేళ్లు ఆ బాధ్యతల్లో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి కొత్త చైర్మన్ ఎంపికపై అనేక ఊహాగానాలు వెలువడినప్పటికీ.. అంతిమంగా శ్రీనివాస్రెడ్డిని కొనసాగించేందుకే ముఖ్యమంత్రి ఆసక్తి చూపారు.
మీడియా అకాడమీ చైర్మన్గా కే శ్రీనివాస్రెడ్డికి రెండేండ్ల పొడిగింపు
మీడియా అకాడమీ చైర్మన్గా కే శ్రీనివాస్రెడ్డిని మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Latest News
తండ్రి నుంచి ఖరీదైన బహుమతి
అమ్మాయిలకు అక్కడ పుట్టుమచ్చ ఉంటే.. పెళ్లి తర్వాత కోటీశ్వరులై పోతారట..!
2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు విడుదల
కాళేశ్వరం మూడు బ్యారేజీలకు మరమ్మతులు చేయండి.. సీఎం రేవంత్ ఆదేశాలు
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి బంధు మిత్రులతో అనుకోని విభేదాలు..!
పాకిస్థాన్కు అంత సీన్ లేదు : ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్య
బీఎండబ్ల్యూ నుంచి కొత్ బైక్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
మైండ్ బ్లోయింగ్ ఫొటోగ్రఫీ ఫీచర్లతో ఒప్పో ఫ్లాగ్షిప్.. ఫొటోగ్రఫీ లవర్స్కి ఇక పండగే..!
పొద్దున్నే పెళ్లి.. మధ్యాహ్నం డ్యూటీ.. గొప్పగా చెప్పుకున్న బాస్ను ఏకిపారేసిన నెటిజన్లు
ములుగు జిల్లాలో "మన ఇసుక వాహనం".. అక్రమ రవాణాపై ఉక్కు పాదం.. పంపిణీలో పారదర్శకత