విధాత : కాంగ్రెస్ పాలనలో తమ రాష్ట్రంలో కరెంట్ సక్రమంగా రావడం లేదని ఆరోపిస్తూ హైద్రాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తున్నకర్ణాటక రైతులతో కాంగ్రెస్ శ్రేణులు వాగ్వివాదానికి దిగాయి. నిజంగా మీకు కరెంటు సమస్యలుంటే కర్ణాటకలో ధర్నా చేయుకండా తెలంగాణ ఎన్నికల వేళ ఇక్కడికి వచ్చి ఎందుకు ధర్నా చేస్తున్నారంటూ నిలదీశారు. బీఆరెస్ పార్టీ ప్రోద్భలంతో ఆ పార్టీ రాజకీయంలో పావుగా మారి మీరు ఇక్కడ ఎలా ధర్నా చేస్తారంటూ వారిపై ఫైర్ అయ్యారు. ముషీరాబాద్కు చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారిని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ధర్నాను అడ్డుకున్నారు.
ఇందిరా పార్కు వద్ద కర్నాటక రైతుల ధర్నా…నిలదీసిన కాంగ్రెస్ శ్రేణులు
తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కరెంటు సమస్యలు ఎదుర్కోంటున్నామంటూ హైద్రాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తున్న కర్ణాటక రైతులను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి.
Latest News

40 ఏళ్లుగా అదే పరిస్థితి… యువ నిరుద్యోగంపై కొత్త రిపోర్ట్ సంచలనం
సూసైడ్ కాదు.. ప్రీ వెడ్డింగ్ షూట్.. చెరువులో శవల్లా కొత్త జంట ఫోజులు చూసి నెటిజన్లు షాక్!
సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
వావ్...పక్షుల చెట్టు చూశారా..!
కూల్ డ్రింక్స్ లారీ బోల్తా...10నిమిషాల్లో ఖాళీ చేసిన జనం
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. భారీ వర్ష సూచన
గుండెపోటు మృతుల్లో యువతరమే అధికం..కోవిడ్ టీకా ఎఫెక్టేనా?
రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది తీపి కబురు!
హైదరాబాద్లో పన్నీర్ కొంటున్నారా.. అయితే జాగ్రత్త
అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము