విధాత : కాంగ్రెస్ పాలనలో తమ రాష్ట్రంలో కరెంట్ సక్రమంగా రావడం లేదని ఆరోపిస్తూ హైద్రాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తున్నకర్ణాటక రైతులతో కాంగ్రెస్ శ్రేణులు వాగ్వివాదానికి దిగాయి. నిజంగా మీకు కరెంటు సమస్యలుంటే కర్ణాటకలో ధర్నా చేయుకండా తెలంగాణ ఎన్నికల వేళ ఇక్కడికి వచ్చి ఎందుకు ధర్నా చేస్తున్నారంటూ నిలదీశారు. బీఆరెస్ పార్టీ ప్రోద్భలంతో ఆ పార్టీ రాజకీయంలో పావుగా మారి మీరు ఇక్కడ ఎలా ధర్నా చేస్తారంటూ వారిపై ఫైర్ అయ్యారు. ముషీరాబాద్కు చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారిని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ధర్నాను అడ్డుకున్నారు.
ఇందిరా పార్కు వద్ద కర్నాటక రైతుల ధర్నా…నిలదీసిన కాంగ్రెస్ శ్రేణులు
తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కరెంటు సమస్యలు ఎదుర్కోంటున్నామంటూ హైద్రాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తున్న కర్ణాటక రైతులను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి.
Latest News

హైదరాబాద్లో నగల షాపులను ముంచిన వ్యక్తి.. రూ.20 కోట్ల బంగారంతో పరారీ?
సైబరాబాద్ సామాన్యులకు నిషిద్ధం! 100% కాంక్రీట్, పార్కులు లేవు, పచ్చదనం లేదు
మూసీ వరద పరీవాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణం.. నార్సింగిలో స్కూల్ భవనం కూల్చివేత
సిగరెట్ తెమ్మని డ్రైవర్ను దింపి క్యాబ్తో పరార్
తెలంగాణకు జూన్ 23 నుంచి భారీ వర్షాల హెచ్చరిక.. 28 వరకు ఎల్లో అలర్ట్
వర్షాల వేళ..క్షేత్ర స్థాయి ఉద్యోగులకు సెలవులు రద్దు: మంత్రి వెంకట్ రెడ్డి
ఎస్బీఐని బ్లాక్ మెయిల్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
ఢిల్లీకి కప్పం కట్టుడే తప్పా..తెచ్చేది లేదు: సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్
ఒక పామును పట్టుకుంటే..దాని నోట్లోంచి వచ్చిన ఇంకో పాము!
సంధ్యా థియేటర్ కేసు…కోర్టుకు అల్లు అర్జున్ డుమ్మా