విధాత: నార్సింగ్ డ్రగ్ కేసులో పోలీసులు ధర్యాప్తు ముమ్మరం చేశారు. తీగ లాగితే డొంక కదలినట్లు విచారణలో మరో 30 మంది ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకోనున్నట్ల తెలుస్తోంది. ఈ మేరకు పక్కా ఆదారాల సేకరణకు నార్సింగ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ తో సంబంధం ఉందని భావిస్తున్న 30 మంది ప్రముఖులకు పోలీసులు ఇప్సటికే నోటీస్ లు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులు పోలీసులు ఇప్పటికే 20 మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. నిందితుల్లో ప్రముఖ నటులు, వ్యాపారవేత్తలు, బడా బాబులున్నారు. డ్రగ్ కేసులో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కూడా ఉన్నారు.
Drug case | నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక మలుపు … 30 మంది ప్రముఖులకు నోటీస్ లు
నార్సింగ్ డ్రగ్ కేసులో పోలీసులు ధర్యాప్తు ముమ్మరం చేశారు. తీగ లాగితే డొంక కదలినట్లు విచారణలో మరో 30 మంది ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకోనున్నట్ల తెలుస్తోంది.

Latest News
రూపాయికి కిలోబియ్యం కాంగ్రెస్దే.. ఇప్పుడు సన్న బియ్యం కూడా : సీఎం రేవంత్
రైలులో ఏ బెర్త్ బుక్ చేసుకోవాలి? లోయర్ బెర్త్.. అప్పర్ బెర్త్.. రెండింటిలో ఏది బెటర్?
ఇరాన్ విద్యుత్తు ప్లాంట్లు, చమురు బావులను పేల్చేస్తాం.. : మరోసారి ట్రంప్ వార్నింగ్
టాలీవుడ్లోకి ‘భాయ్జాన్’ ఎంట్రీ…
ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే 'హేట్ స్పీచ్' బిల్లు: కేటీఆర్ ధ్వజం
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట విషాదం..
కన్నడ నుంచి పాన్ ఇండియా స్టార్గా రుక్మిణి వసంత్..
పాత టైర్లతో 'డ్రాగన్ ఫ్రూట్' సాగు.. ఏడాదికి రూ. 40 లక్షలు సంపాదిస్తున్న భార్యాభర్తలు
మాతృత్వం నన్ను ‘ఆడపులి’గా మార్చింది..
‘బైకర్’ కోసం 23 కేజీల బరువు తగ్గిన శర్వానంద్ ..