విధాత: నార్సింగ్ డ్రగ్ కేసులో పోలీసులు ధర్యాప్తు ముమ్మరం చేశారు. తీగ లాగితే డొంక కదలినట్లు విచారణలో మరో 30 మంది ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకోనున్నట్ల తెలుస్తోంది. ఈ మేరకు పక్కా ఆదారాల సేకరణకు నార్సింగ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ తో సంబంధం ఉందని భావిస్తున్న 30 మంది ప్రముఖులకు పోలీసులు ఇప్సటికే నోటీస్ లు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులు పోలీసులు ఇప్పటికే 20 మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. నిందితుల్లో ప్రముఖ నటులు, వ్యాపారవేత్తలు, బడా బాబులున్నారు. డ్రగ్ కేసులో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కూడా ఉన్నారు.
Drug case | నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక మలుపు … 30 మంది ప్రముఖులకు నోటీస్ లు
నార్సింగ్ డ్రగ్ కేసులో పోలీసులు ధర్యాప్తు ముమ్మరం చేశారు. తీగ లాగితే డొంక కదలినట్లు విచారణలో మరో 30 మంది ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకోనున్నట్ల తెలుస్తోంది.

Latest News
తెలంగాణ షోరూమ్ రిజిష్ట్రేషన్లలో కొత్త వాహన యజమానులకు ఆర్టీఏ షాకింగ్ రూల్
నిద్రపోయిన యువతి మాయం : మంచంపై పాము కుబుసం ప్రత్యక్షం – యూపీలో 'నాగిని'?
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు : డీజీపీ శివధర్ రెడ్డి
దేశ రాజకీయాలను కుదిపేస్తోన్న పబ్లిష్ కాని పుస్తకం.. ఇంతకీ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీలో ఏముంది..?
పట్టణ ఓటర్లా.. మజాకా!!
మెనోపాజ్, పెరిమెనోపాజ్.. వైద్యుల సహాయం ఏ సమయంలో అవసరం?
చందమామపై నగరం నిర్మిస్తే ఇలా ఉంటుంది.. వీడియో
వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇక వెబ్ నుంచి కూడా కాల్స్ మాట్లాడుకోవచ్చు
లంచం సొమ్ముతో ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్ఐ
ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం..రూ.1511 కోట్ల భూముల పరిరక్షణ