విధాత: నార్సింగ్ డ్రగ్ కేసులో పోలీసులు ధర్యాప్తు ముమ్మరం చేశారు. తీగ లాగితే డొంక కదలినట్లు విచారణలో మరో 30 మంది ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకోనున్నట్ల తెలుస్తోంది. ఈ మేరకు పక్కా ఆదారాల సేకరణకు నార్సింగ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ తో సంబంధం ఉందని భావిస్తున్న 30 మంది ప్రముఖులకు పోలీసులు ఇప్సటికే నోటీస్ లు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులు పోలీసులు ఇప్పటికే 20 మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. నిందితుల్లో ప్రముఖ నటులు, వ్యాపారవేత్తలు, బడా బాబులున్నారు. డ్రగ్ కేసులో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కూడా ఉన్నారు.
Drug case | నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక మలుపు … 30 మంది ప్రముఖులకు నోటీస్ లు
నార్సింగ్ డ్రగ్ కేసులో పోలీసులు ధర్యాప్తు ముమ్మరం చేశారు. తీగ లాగితే డొంక కదలినట్లు విచారణలో మరో 30 మంది ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకోనున్నట్ల తెలుస్తోంది.

Latest News
Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత