విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎంఐఎం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ ప్రకటించారు. తొమ్మిది స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించిన ఒవైసీ వాటిలో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వాటిలో చాంద్రాయణ గుట్టకు అక్భరుద్ధిన్ ఒవైసీ, నాంపల్లికి మజిద్ హుస్సెన్, మలక్పేటకు అహ్మద్ బలాల, యాకుత్పురాకు జాఫర్ హుస్సెన్, చార్మినార్కు జుల్ఫీకర్, కార్వాన్కు కౌసర్ మొహనొద్ధిన్లను అభ్యర్థులుగా ప్రకటించారు. రెండు రోజుల్లో బహదూర్పూరా, జుబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ స్థానాల అభ్యర్థులను ప్రకటిస్తామని ఒవైసీ తెలిపారు. యాకుత్పూరా సిటింగ్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, చార్మినార్ సిటింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ఖాన్లకు టికెట్లు నిరాకరించారు. కాగా జూబ్లిహిల్స్, రాజేంద్రనగర్లలో బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, ఇక్కడ కూడా ఎంఐఎం పోటీ చేయనుండటంతో ఇక్కడ చతుర్ముఖ పోటీకి బాటలు పడనున్నాయి.ఆ
ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎంఐఎం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ ప్రకటించారు. ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
Latest News

కొలువుదీరిన కన్నెపల్లి తల్లి.. జనారణ్యమైన మేడారం
బాల్కనీలో బిగ్ బాస్ బ్యూటీ హాట్ పోజులు.. అందాలతో గత్తర లేపిన దివి
తెలంగాణ ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ల బకాయిలు 11,500 కోట్లు.. శాపంగా మారిన ఐఎఫ్ఎంఐఎస్
బ్లూ డ్రెస్ లో మృణాల్ ఫోటో షూట్.. క్యూట్ అంతే
విమాన ప్రమాదం తర్వాత అజిత్ పవార్ను ఎలా గుర్తు పట్టారంటే..?
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గ్లామర్కు దూరంగా ఉండటానికి అసలు కారణం ఏంటి?
సంజయ్ గాంధీ నుంచి అజిత్ పవార్ వరకు.. విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన నేతలు వీళ్లే..
దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు !
కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాంబు పేలుస్తా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వార్నింగ్
అజిత్ పవార్ విమాన ప్రమాద మృతుల్లో యువ మహిళా పైలట్