విధాత: కృష్ణాజిల్లా,ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు,సైన్స్ అసిస్టెంట్ కి కరోనా పాజిటివ్.ఆరో తరగతి విద్యార్థి ఒకరు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.విద్యార్థులందరూ మండల కేంద్రమైన ముసునూరు కు చెందినవారు.కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లు అందజేసి హోమ్ ఐసోలేషన్ లో పెట్టిన ప్రభుత్వ వైద్యులు.పాఠశాల మొత్తం శానిటైజ్ చేసి మిగతా విద్యార్థులు కూడా కరోనా పరీక్ష నిర్వహిస్తామన్న ప్రధానోపాధ్యాయులు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు రెండు రోజులు సెలవులు.
ముసునూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు,సైన్స్ అసిస్టెంట్ కి కరోనా పాజిటివ్
<p>విధాత: కృష్ణాజిల్లా,ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు,సైన్స్ అసిస్టెంట్ కి కరోనా పాజిటివ్.ఆరో తరగతి విద్యార్థి ఒకరు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.విద్యార్థులందరూ మండల కేంద్రమైన ముసునూరు కు చెందినవారు.కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లు అందజేసి హోమ్ ఐసోలేషన్ లో పెట్టిన ప్రభుత్వ వైద్యులు.పాఠశాల మొత్తం శానిటైజ్ చేసి మిగతా విద్యార్థులు కూడా కరోనా పరీక్ష నిర్వహిస్తామన్న […]</p>
Latest News

శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి దూర ప్రయాణ సూచన..!
ఉద్యోగం రాక అమెరికాలో ఆంధ్రా యువకుడి ఆత్మహత్య
షావోమీ సివి సిరీస్ నుంచి చైనాలో సరికొత్త మొబైల్స్.. ఈసారైనా గ్లోబల్ మార్కెట్కు వస్తాయా?
ఎమర్జెన్సీ అలారంతో ఫోన్లకు ఫ్లాష్ మెసేజ్.. టెస్టింగ్లో సునామీ, భూకంపాలను పసిగట్టే కొత్త డిజాస్టర్ అలర్ట్ సిస్టమ్!
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు భూములు కావాలి : టీజీ రెడ్కో
హైదరాబాద్లో రేపు నీళ్లు బంద్.. జాగ్రత్త! నిల్వ చేసుకోండి
నన్ను చదువుకోమంటే.. మీ స్కూల్ కూల్చేస్తా.. టీచర్కే వార్నింగ్ ఇచ్చిన పిల్లాడు..!
రైతు సదస్సుకు ముందే బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ సవాళ్లు
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కార్మికులదే తుది నిర్ణయం.. బకాయిలు గత సర్కార్ పాపం..
TG Organics యాప్ : రైతుకు ఆనందం – వినియోగదారుడికి ఆరోగ్యం