విధాత: కృష్ణాజిల్లా,ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు,సైన్స్ అసిస్టెంట్ కి కరోనా పాజిటివ్.ఆరో తరగతి విద్యార్థి ఒకరు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.విద్యార్థులందరూ మండల కేంద్రమైన ముసునూరు కు చెందినవారు.కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లు అందజేసి హోమ్ ఐసోలేషన్ లో పెట్టిన ప్రభుత్వ వైద్యులు.పాఠశాల మొత్తం శానిటైజ్ చేసి మిగతా విద్యార్థులు కూడా కరోనా పరీక్ష నిర్వహిస్తామన్న ప్రధానోపాధ్యాయులు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు రెండు రోజులు సెలవులు.
ముసునూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు,సైన్స్ అసిస్టెంట్ కి కరోనా పాజిటివ్
<p>విధాత: కృష్ణాజిల్లా,ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు,సైన్స్ అసిస్టెంట్ కి కరోనా పాజిటివ్.ఆరో తరగతి విద్యార్థి ఒకరు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.విద్యార్థులందరూ మండల కేంద్రమైన ముసునూరు కు చెందినవారు.కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లు అందజేసి హోమ్ ఐసోలేషన్ లో పెట్టిన ప్రభుత్వ వైద్యులు.పాఠశాల మొత్తం శానిటైజ్ చేసి మిగతా విద్యార్థులు కూడా కరోనా పరీక్ష నిర్వహిస్తామన్న […]</p>
Latest News

అండర్19 ప్రపంచకప్: మల్హోత్రా సెంచరీతో భారత్ విజయం… కివీస్పై పాక్ దూకుడు
బీఆర్ ఎస్ లోకి అరూరి పునరాగమనంలో ఆంతర్యం!?
నగదు రహిత చికిత్సలకు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి : లచ్చిరెడ్డి
మేడారం సంరంభం.. 28 నుంచి వనదేవతల జనజాతర
బ్రిటన్ ప్రధానుల ఫోన్లు హ్యాక్ అయ్యాయా? సంచలనం రేపుతున్న టెలిగ్రాఫ్ కథనం
మున్సి‘పోల్స్’లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ? బీజేపీ నామమాత్రమేనా...
2025లో టాప్ 10 భయంకర విమాన మార్గాలు ఇవే.!
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల కలకలం
రాష్ట్రంలో విజయవంతంగా ముగిసిన పులుల గణన సర్వే
భారత–ఐరోపా సమాఖ్యల చరిత్రాత్మక ఒప్పందం : అన్ని ఒప్పందాలకు అమ్మ