విధాత,అమరావతి : జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులను చెల్లించేలా ఆదేశించాలని దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈనెల 17లోపు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శిని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.
ఈనెల 17లోపు ప్రమాణ పత్రం దాఖలు చేయాలి: ఏపీ హైకోర్టు
<p>విధాత,అమరావతి : జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులను చెల్లించేలా ఆదేశించాలని దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈనెల 17లోపు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శిని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.</p>
Latest News

మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా: సీఎం రేవంత్ రెడ్డి
సీపీఐకి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్.. మానుకోటలో ‘మిత్రభేదం’
అండర్19 ప్రపంచకప్లో చరిత్ర సృష్టించి ఫైనల్కు చేరిన యువ భారత్
సైకో భర్త.. భార్య అందంగా కనిపించొద్దని గుండు గీశాడు
ఎవరికి రా నువ్వు జాతి పితవు.. కేసీఆర్పై మరోసారి రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి
భారీగా ట్రాఫిక్ జామ్.. 18 గంటల పాటూ ప్రయాణికుల నరకయాతన
సమ్మక్క బెల్లాన్ని సర్కారు బడికి ఇవ్వండి...భక్తులకు వందేమాతరం ఫౌండేషన్ వినతి
ఆ మంత్రి వద్ద.. సీఎం రేంజ్లో సిబ్బంది.. జీతాలూ ఘనంగానే!
మేడారంలో తిరుగువారం జాతర
జగిత్యాల ఎమ్యెల్యే సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి.. ఆగని మాటల యుద్దం