ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు గ్రూప్-1 ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. 2018లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయగా.. 2020 డిసెంబర్లో పరీక్ష నిర్వహించింది. రాతపరీక్ష ఫలితాలు, ఇంటర్వూలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను కమిషన్ వెబ్సైట్లో పొందుపర్చినట్లు తెలిపింది. అభ్యర్థులకు జూన్ 14 నుంచి ఇంటర్వూలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు గ్రూప్-1 ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. 2018లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయగా.. 2020 డిసెంబర్లో పరీక్ష నిర్వహించింది.
రాతపరీక్ష ఫలితాలు, ఇంటర్వూలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను కమిషన్ వెబ్సైట్లో పొందుపర్చినట్లు తెలిపింది. అభ్యర్థులకు జూన్ 14 నుంచి ఇంటర్వూలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది.