రేపు భాజపా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శన

దేశంలో ఎక్కడలేని విధంగా పశ్చిమ బెంగాల్లో దాడులకు తెగబడ్డ టీఎంసీ గుండాలు. పార్టీ కార్యకర్తల పై భౌతిక దాడులు,హత్యలు తో దమన కాండకు తెరలేపిన మమతా బెనర్జీ అనుచర గుండాలు.పశ్చిమ బెంగాల్‌ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన,ఆస్తుల పైన,కార్యాలయాలపైన, నాయకుల పైన జరుగుతున్న దాడులకు నిరసన. రేపు ఉదయం 11 గంటలనుండి 12 గంటల వరకు నిరసన కార్యక్రమం.ఎవరి ఇంట్లో వారు కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి ఒక గంట సేపు నిరసన చేపట్టవలసిందిగా […]

  • Publish Date - May 4, 2021 / 02:23 PM IST

దేశంలో ఎక్కడలేని విధంగా పశ్చిమ బెంగాల్లో దాడులకు తెగబడ్డ టీఎంసీ గుండాలు.

పార్టీ కార్యకర్తల పై భౌతిక దాడులు,హత్యలు తో దమన కాండకు తెరలేపిన మమతా బెనర్జీ అనుచర గుండాలు.పశ్చిమ బెంగాల్‌ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన,ఆస్తుల పైన,కార్యాలయాలపైన, నాయకుల పైన జరుగుతున్న దాడులకు నిరసన.

రేపు ఉదయం 11 గంటలనుండి 12 గంటల వరకు నిరసన కార్యక్రమం.ఎవరి ఇంట్లో వారు కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి ఒక గంట సేపు నిరసన చేపట్టవలసిందిగా రాష్ట్ర పార్టీ పిలుపు.

కావున జిల్లాలోని ప్రతి కార్యకర్త ఎవరి ఇంట్లో వారు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి 12 గంటల వరకూ నిర్వహించాలని సోము వీర్రాజు పిలుపు.సోము వీర్రాజు.

Latest News